archive#BENGAL

News

బెంగాల్ స్కూల్​లో బాంబు పేలుడు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో బాంబు పేలింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్​లోని ఫ్రీ ఇండియా హైస్కూల్‌లో శనివారం ఉద‌యం 11.30 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పాఠశాల పైకప్పు ధ్వంసమైంది....
News

ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ద్ద భారీగా నల్లదనం!

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్​లోని హావ్‌డాలో పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌...
News

కోల్‌కతాలో బీజేపీ కార్యకర్త మృతిపై సిబిఐ దర్యాప్తు.. అమిత్ షా

కోల్‌క‌తా: నార్త్ కోల్‌కతాలోని ఘోష్ భవన్ ప్రాతంలో బీజేపీ యువమోర్చా కార్యకర్త హత్యపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్ వచ్చిన అమిత్‌షా ఈ ఘటనపై మమతా బెనర్జీ సారథ్యంలోని...
News

పశ్చిమ బెంగాల్‌ హింసపై సీబీఐ రెండు ఛార్జ్‌షీట్‌ల దాఖలు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సీజన్‌లో జరిగిన హింస, ఇతర నేరాలపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత నెల 25న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. నార్త్‌ 24 పరగణ జిల్లాలోని భట్పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన...
News

బెంగాల్ ఎన్నికల అనంతర హింస: సిబిఐ దర్యాప్తు ప్రారంభం : తొమ్మిది కేసులు నమోదు

పశ్చిమ బెంగాల్ హింసాకాండపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన తరువాత, ఏజెన్సీ దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటివరకూ ఈ విషయంలో తొమ్మిది కేసులను నమోదు చేసింది. దర్యాప్తు కోసం సీబీఐ బృందం బెంగాల్‌లోని హింస జరిగిన...
News

బెంగాల్ బాధితులకు ఇకనైనా న్యాయం జరిగేనా?

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ‌కు షాక్ తగిలింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింస ఘటనల కేసులను సీబీఐకి అప్పగించి విచారణ జరిపించాలని కోల్‌కత్తా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని...
News

బెంగాల్ : బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇంకా ఆగడం లేదు. బీజేపీ కార్యకర్త భార్యపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఉంది. శనివారం నాడు (ఆగస్టు 7)న...
News

బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్‌ నేతలు అరెస్ట్‌ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్‌...
News

బెంగాల్లో తృణమూల్ మంత్రులు, MLA లు అరెస్ట్

పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలోని కూడా...
News

మమ్మల్ని కొట్టి, ఆయుధాలు లాక్కోబోయారు, అందుకే కాల్పులు : సీఐఎస్‌ఎఫ్‌ అధికార వర్గాల వివరణ

పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతున్న వేళ కోచ్‌బిహార్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటన నేపథ్యంలో భాజపా, తృణమూల్‌ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే హింసకు దారితీసిన పరిస్థితులు ఏంటీ..? కాల్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపై...
1 2
Page 1 of 2