archiveARUNACHAL PRADESH

News

భారత సైన్యం సరికొత్త రణనీతి!

అరుణాచల్‌ ప్రదేశ్‌: చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్‌ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌...
News

అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను,...
News

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన

అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...
News

అరుణాచల్ ప్రదేశ్‌లో 13వ శతాబ్దపు విరిగిన శివలింగం ల‌భ్యం

ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావ‌రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో పురావస్తు శాఖ అధికారులు దీనిని ధ్రువీక‌రించారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌లోని పురావస్తు...
News

వాయువ్య ఆసియా అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్: మోడీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో...
News

అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్ ‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్ ‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత...
News

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు

అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్...
News

చైనా సరిహద్దుల్లో అమెరికా ఆయుధ సంపత్తి

మోహరించిన భారత్ ద‌ళాలు న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి సమకూర్చుకుంటున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. వీటికి దేశీయ అస్త్రశస్త్రాలు తోడు కావడంతో అరుణాచల్‌...
News

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు

సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని...
News

ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం

దీటుగా స్పందించిన భారత్ న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని...
1 2
Page 1 of 2