archive#AP

News

వ‌చ్చేనెల 4న మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రారంభించ‌నున్న మోదీ

అనంతపురం: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆరు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిన్నట్టు తెలుపుతూ ఏపీలో మంగళగిరి వద్ద ఏర్పాటు ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జులై 4న ప్రారంభించనున్నట్టు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే...
News

కురిచేడులో శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయగోడ ధ్వంసం!

ఆర్యవైశ్యుల రాస్తారోకో, ధ‌ర్నా, ఇక చూస్తూ ఉండబోమని హెచ్చరిక! కురిచేడు: ప్ర‌కాశం జిల్లా, ఒంగోలు ద‌గ్గ‌ర‌ కురిచేడులోని ఆర్యవైశ్యుల ఇలవేలుపు శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి ఆలయ గోడ‌ను కొంత‌మంది ధ్వంసం చేశారు. దీంతో ఆర్యవైశ్యులు భ‌గ్గుమ‌న్నారు. ప‌ట్ట‌ణంలో రాస్తారోకో, ధ‌ర్నా చేశారు....
News

రేపు విశాఖలో ఆశావాహ‌ జిల్లాల జోనల్ సదస్సు

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగోతేదీ నుంచి జూలై తొమ్మిదోతేదీ వ‌ర‌కు జోనల్,...
News

కేంద్ర ప‌థ‌కాల పేర్లు మార్చిన వైసీపీ: ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు!

అమ‌రావ‌తి: కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఆయుష్మాన్ భార‌త్ పేరిట ఓ బృహ‌త్త‌ర ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని.. అదే ప‌థ‌కానికి ఆరోగ్య‌శ్రీ అని వైసీపీ ప్ర‌భుత్వం పేరు మార్చింద‌ని బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా నిప్పులు చెరిగారు. ఈ ప‌థ‌కం...
News

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం

ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది....
News

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన తెలుగమ్మాయి జ్యోతిక

అమ‌రావ‌తి: తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ(ఆంధ్రప్రదేశ్​) 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 18 పతకాలతో సత్తా చాటిన ఆమె.. తాజాగా అంతర్జాతీయ స్ప్రింట్​, రిలే కప్​ అథ్లెటిక్స్​ పోటీల్లోనూ మెరిసింది. తుర్కియా(ట‌ర్కీ)వేదికగా జరుగుతున్న...
News

తిరుమలకు త్వరలో 100 ఆర్టీసీ విద్యుత్ బస్సులు

తిరుప‌తి: తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని చెబుతూ త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌కృతిని కాపాడుకుంటేనే...
News

వృత్తిలో పాత్రికేయుల ధైర్యసాహసాలు ప్రశంసనీయం

నారద జయంతిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీనివాసులు నెల్లూరు: వృత్తినే దైవంగా భావించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమ సమాజం కోసం వార్తలు సేకరించడంలో పాత్రికేయులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు ప్రశంసనీయమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా...
News

ఎల్లుండి అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రారంభోత్స‌వం

అమ‌రావ‌తి: టీటీడీ నేతృత్వంలో అమరావతిలో నూతనంగా చేప‌ట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 4న నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలూ ప్రారంభం...
News

ఆలయాలను అర్చకులకు అప్పగిస్తాం… భూములు మాత్రం బొక్కేస్తాం…

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు అమ‌రావ‌తి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ...
1 10 11 12 13 14 21
Page 12 of 21