archiveAP GOVERNMENT

News

ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు!

అమ‌రావ‌తి: ఇక నుంచి విద్యార్థుల‌కు అమ‌రావ‌తి అంటే తెలియ‌క‌పోవ‌చ్చును. చ‌ద‌వులో కాకుండా ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాలు లేదా ముందు త‌రం వారి నుంచి అమ‌రావ‌తి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌ల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ స‌ర్కార్ ప‌దో త‌ర‌గ‌తి పుస్త‌కంలో ఉన్న అమ‌రావ‌తి పాఠాన్ని...
News

ఏపీ ప్రభుత్వం నిధులివ్వకే రైల్వే ప్రాజెక్టులు నిలిచాయి

ఎంపీలకు వెల్ల‌డించిన‌ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన వాటా ఆర్థిక సహాయ, సహకారాలు అందించనిదే ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లడం కష్టమని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య అన్నారు. సుమారు రెండేళ్ల...
News

ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు

మత సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు హైకోర్టు కీలక తీర్పు అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్‌ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను...
News

ఒడిశా తీరంలో చిక్కుకున్న 30 విశాఖ బోట్లు!

విశాఖ: విశాఖపట్నం నుంచి 30 బోట్లతో చేపల వేటకు వెళ్ళిన ఇక్కడి మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒడిశా తీరంలో చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విశాఖ మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు గంజాం పోర్ట్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు....
News

ఏపీ సర్కార్‌కు సద్బుద్ది రావాలని ఘంటానాదం

విజయవాడ: హిందువుల పండగ వినాయక చవితిపై విధించిన నిబంధనలు వెనక్కి తీసుకొనేలా, హిందువుల మనోభావాలను గౌరవించేలా, ఎప్పటివలే గణేష్‌ పూజలను రాష్ట్రంలో ఘనంగా జరుకొనేందుకు సహకారం అందించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సద్బుద్ది ప్రసాదించాలని హిందూ సంఘాలు ఘంటానాదం చేస్తూ, ఆ భగవంతుని...
News

గల్లీకి పాకిన ‘వినాయక చవితి ఉద్యమం’

విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది....
News

ఏపీ లో బక్రీద్ పై ఆంక్షలు.. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిషేధం.. మసీదుల్లో కి 50 శాతం మందే అనుమతి.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కోవిడ్ నియంత్రణ దృష్ట్యా.. బక్రీద్ నిర్వహణకు ఆంక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ ప్రార్ధనలు నిషేధిస్తున్నట్టు మైనారిటీ సంక్షేమశాఖ ప్రకటించింది. భారీ జన సమూహాలను నివారించేందుకు.....
News

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా...
1 2 3 4
Page 2 of 4