archiveAP GOVERNMENT

News

అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా!

అమరావతి: పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది. కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ...
News

ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ

* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ - వెల్లడించిన రాష్ట్ర మంత్రులు విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్‌ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్‌ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్‌ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని...
News

ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై స‌ర్కారు క‌న్ను!

అమ‌రావ‌తి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్‌) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు....
News

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా...
News

ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ఆంధ్రప్రదేశ్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ...
News

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?

విచారణకు ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక...
News

శాసన మండలి రద్దును వెనక్కి…

ఏపీ ప్రభుత్వ తీర్మానం విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో...
News

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ!

విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్‌ భేటిలో కూడా...
News

లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు!

అనంత‌పురం: ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రం లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల...
News

టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్‌ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్‌ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక...
1 2 3 4
Page 1 of 4