archiveJAMMU KASHMIR

News

జమ్మూ-కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన

భారతీయ రైల్వే జమ్మూ-కశ్మీర్‌లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్‌ చీనాబ్‌ నదిపై నిర్మితమవుతోంది. మరి కొద్ది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తికానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం...
ArticlesNews

శ్రీనగర్: మూడు దశాబ్దాలుగా మూసి ఉన్న ఆలయంలో పూజలు ప్రారంభం

ఉగ్రవాదం, హిందువుల వలసల కారణంగా 31 సంవత్సరాల క్రితం తలుపులు మూసివేసిన శ్రీనగర్ లోని హబ్బా కదల్ ప్రాంతంలో ఉన్న షితాల్ నాథ్ ఆలయం వ‌సంత‌ పంచమి సందర్భంగా భక్తుల కోసం తిరిగి తెరుచుకుంది. ఫరూక్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...
News

జమ్మూలో పుల్వామా తరహా భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఉగ్రదాడికి ముష్కరులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్మూలోని జనసమ్మర్ధ ప్రాంతాలలో భారీ పేలుళ్ళకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు ఒక నర్సింగ్ విద్యార్థి...
News

లష్కరే ముస్తఫా ఉగ్ర నాయకుడి అరెస్టు

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన లష్కరే ముస్తఫా ఉగ్రవాద సంస్థ నాయకుడు హిదయతుల్లా మాలిక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జమ్మూ, అనంతనాగ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్‌ పోలీసు అధికారి శ్రీధర్‌ పాటిల్‌...
News

జమ్మూ-కశ్మీర్ లో మరో ఉగ్ర ఘాతుకం

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సత్‌పాల్‌ నిశ్చల్‌(50) అనే నగల వ్యాపారి 50ఏళ్లుగా కశ్మీర్‌ లోనే నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్...
News

కాశ్మీర్ లో ఉగ్రవాదం తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాయే అతిపెద్ద సవాలు – జమ్మూ కాశ్మీర్ డీజీపీ వెల్లడి

పాక్‌ ముష్కరుల దుశ్చర్యల కారణంగా నిత్యం తూటా పేలుళ్లతో దద్ధరిల్లే జమ్మూకశ్మీర్‌ మరో అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం తర్వాత అతిపెద్ద సవాల్‌గా మాదకద్రవ్యాల అక్రమ రవాణా మారిందని ఆయన వెల్లడించారు. 2020లో జమ్మూకశ్మీర్‌లో...
News

ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా, తదితరుల నుంచి రూ. 11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది. జమ్ము,...
News

ఆ మ్యాప్ ను వెంటనే తొలగించండి – వికీపీడియాకు కేంద్రం ఆదేశం

వికీపీడియాలో తప్పుగా చూపించిన జమ్ము కశ్మీర్‌ మ్యాప్‌ను తొలగించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ చట్టం 2000, సెక్షన్‌ 69ఏ ప్రకారం సంబంధిత లింకును తొలగించాలంటూ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వికీపీడియాకు ఆదేశాలు జారీ చేసింది. భారత్‌, భూటాన్ సంబంధాలకు...
News

భారీ ఉగ్ర కుట్ర భగ్నం : ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

ముంబయి దాడి జరిగిన నవంబర్‌ 26 కంటే మరింత భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌లో నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు భారీ కుట్రను అమలు చేసేందుకు...
News

జమ్మూకశ్మీర్ : ఎన్ కౌంటర్ లో నలుగురు ముష్కరులు ఖతం

జమ్మూకశ్మీర్‌లో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఒక ట్రక్కులో శ్రీనగర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకొని హతమార్చాయి. నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. జమ్మూ...
1 7 8 9 10 11
Page 9 of 11