జమ్మూ-కశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెన
భారతీయ రైల్వే జమ్మూ-కశ్మీర్లో చేపట్టిన కలల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ నదిపై నిర్మితమవుతోంది. మరి కొద్ది రోజుల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తికానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం...









