దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం
జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద మన దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తూ ఉండిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన నలుగురు భారత అమరవీరులలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి...









