News

News

పాకిస్తాన్‌కు గూఢచర్యం.. ప్రభుత్వ ఉద్యోగి సకూర్‌ ఖాన్‌ అరెస్ట్‌

భారత్‌లో విస్తరించిన పాకిస్తాన్‌ నిఘా సంస్థలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని అరెస్ట్‌ చేశారు. ఇక, తాజాగా మరో ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యాడు. అతడి ఫోన్‌లో పాకిస్తాన్‌కు చెందిన పలు...
News

పాక్ ఐఎస్ఐ‌కు స్పైగా వ్యవహరిస్తోన్న మరో వ్యక్తి అరెస్ట్

పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌లో చేస్తున్న గూఢచర్యం తవ్వేకొద్దీ బయటకొస్తోంది. భారత్‌లో వినాశకర వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా భారత పౌరులనే టార్గెట్ చేసుకుని పెద్ద నెట్ వర్క్ నడుపుతోందీ సంస్థ. భారత పౌరులకు రకరకాల ఆశలు చూపి తన దారిలోకి...
News

హిందువులపై దాడుల నేపథ్యంలో అసోం సర్కారు నిర్ణయం

అసోంలోని హిమంత బిశ్వశర్మ సారధ్యంలోని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల, ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన జరిగిన...
News

అష్ట దిగ్బంధంలో యూనస్‌ సర్కార్‌

సైన్యం, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి మరో కొత్త సవాలు ఎదురైంది. గత శనివారం నుంచి సివిల్‌ సర్వెంట్స్‌ సమ్మె చేస్తుండగా తాజాగా తమ జీతాలు పెంచాలని డిమాండు చేస్తూ...
News

పాక్‌ గడ్డపైకి వెళ్లి.. తూటాల రుచి చూపించి..

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ కింద భారత్‌ తొలి దాడి చేసిన రోజు అది. సరిహద్దుల వద్ద బీఎ్‌సఎఫ్‌ పకడ్బందీగా కాపలా కాస్తోంది. కాస్త చీకటిపడగానే పాకిస్థాన్‌ వైపు కదలికలు మొదలయ్యాయి. సియాల్‌కోట్‌ ప్రాంతంలో సుమారు 40-50 మంది ఉగ్రవాదుల...
News

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భారీ బందోబ‌స్తు.. 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది మోహ‌రింపు

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ...
News

సరిహద్దుల్లో ఓ పోస్టుకు ‘సింధూర్‌’ పేరు

* ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించి మరో బిఎస్‌ఎఫ్‌ వీడియో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్‌ లోని, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మెరుపుదాడులు చేసింది. ఏకంగా...
ArticlesNews

భారత్‌కు పెను సవాల్ విసురుతోన్న రోహింగ్యా అక్రమ వలసదారులు

రోహింగ్యాలు… ప్రపంచంలో అత్యధికంగా వలసబాట పట్టిన జనాభాలో వీరిది పెద్ద సంఖ్య. మయన్మార్ నుంచి లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్న వీరు… అక్కడ నుంచి పలు దేశాలకు వలసబాట పట్టారు. ఆగస్టు 2017 నుండి మయన్మార్ సైన్యం దాడుల...
1 843 844 845 846 847 3,085
Page 845 of 3085