News

News

భువనేశ్వర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం

భువనేశ్వర్‌లోని ఆచార్య విహార్ విద్యా సంస్థలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరిగింది. దాదాపు 500 మంది యువకులు పాల్గొన్నారు. ఇందులో ఒడిశా (పూర్వ) సహ సంపర్క్ ప్రముఖ్ డాక్టర్ బసంత్ పాటి మార్గనిర్దేశనం చేశారు. భారత దేశంలోని...
News

స్కూల్స్‌లో ‘‘వందేమాతరం’’ పై ముస్లిం సంఘాల అభ్యంతరం

జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా ప్రభుత్వం నిర్ణయంపై ఎప్పటిలానే అనవసరపు ఆందోళన...
ArticlesNews

జ్ఞానం ఎలా లభిస్తుంది?

పాశ్చాత్యులు ప్రాచీన కాలం నుంచి భౌతికవాదులే. వారి వాదనలన్నింటికీ తర్కమే ప్రమాణం. మన వేదాంతశాస్త్రం తర్కాన్ని ఆత్మజ్ఞానానికి అవరోధంగానే భావిస్తుంది. భౌతికవాదులకి భిన్నంగా సోక్రటీసు సదాచారాన్ని పాటించడం వల్లనే జ్ఞానం లభిస్తుందని చెప్పాడు. అతడి శిష్యులు అతని సిద్ధాంతాన్ని మరింత ముందుకు...
News

సంఘ శతాబ్ది, జ్యేష్ఠ స్వయంసేవకులకు సన్మానం

ప్రస్తుతం మనం సంఘ అనుకూల వాతావరణంను దర్శించుచున్నామంటే ఆనాడు స్వయంసేవకులు చేసిన త్యాగాలు, సంఘం పట్ల వారికి గల నిబద్ధతే కారణం అని సంఘశతాబ్ది సందర్భంగా జ్యేష్ట స్వయం సేవకులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యకారిణి సభ్యులు ఒలేటి...
News

అమెరికాలో శిధిలమవుతున్న సిలువ

అమెరికా సంయుక్త రాష్ట్రాలు క్రైస్తవ మత విశ్వాసాల ఆధారంగా నడుస్తాయి. ఇంతవరకు ఇదే వాస్తవం. కానీ ఆ విశ్వాసాలు పునాదిని కోల్పోతున్నాయని ప్యూ రిసెర్చ్ సెంటర్ ఇటీవల వెల్లడించింది. 2070 నాటికి అంటే ఇంకో 45 సంవత్సరాలకి అక్కడ క్రైస్తవం అధిక...
News

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్‌ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్‌ స్టేషన్‌ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా...
ArticlesNews

దీపం – ఆధ్యాత్మిక నిర్వచనం

ఒక ఇల్లు మనం కడితే… ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. మీరు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మీ ఇంటి పురోహితుణ్ణి పిలిచి… ‘‘రోజూ మా పూజా మందిరంలో దీపం వెలిగించి, స్వామికి ఓ బెల్లం...
News

రుషికొండలో ఆదివాసీ కార్నివాల్‌

బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నం రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌ భవన్‌(టీసీఆర్‌టీఎం)లో ఉత్సాహంగా కార్నివాల్‌ జరిగింది. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎస్‌.భార్గవి, కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని...
1 547 548 549 550 551 3,092
Page 549 of 3092