చైతన్యపూరిత సమాజంలో ఆర్ఎస్ఎస్ కు అగ్రతాంబూలం
సభికులందరికీ నమస్కారం ఒక మెరుగైన భారత్ను నిర్మించడానికి కలిసి కట్టుగా పనిచేయాలనే ఏకైక లక్ష్యంతో, విశ్వాసంతో మనం అంతా ఇక్కడ సమావేశమయ్యాం. మీలో అత్యధికులు మన ఈ విశ్వాసానికి వాస్తవరూపం కల్పించే దిశగా కష్టపడి పనిచేస్తున్నారని, యావత్ జీవితాన్ని అంకితం చేసారని...







