ఘనంగా ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ఠ
శ్రీశైల క్షేత్ర పరివార దేవాలయమైన పాలధార పంచదార వద్ద శారదాంబ సహిత ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతి మహాస్వామి చేతుమీదుగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిపించినట్లు ఈవో...







