News

News

ఊరొదిలి పోతారా? ఉరి తియ్యమంటారా? బీహార్లో ఓ హిందూ కుటుంబానికి ముస్లిముల బెదిరింపు – ఇంట్లోని మహిళలకు లైంగిక వేధింపులు, పురుషుడిపై దాడి

బీహార్ బెగుసరాయి జిల్లాలోని నూర్పూర్ ముస్లిములు ఎక్కువగా నివసించే గ్రామములో బిక్కు బిక్కుమంటూ ఓ రెండు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయ్. వారిని ఎలాగైనా ఆ గ్రామం నుంచి తరిమెయ్యాలని నిశ్చయించుకున్న కొందరు స్థానిక ముస్లిం యువకులు గత కొంత కాలంగా ఆ...
News

ట్రిపుల్ తలాక్ బిల్లును ఖచ్చితంగా సభలో ప్రవేశపెడతాం: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్‌‌ బిల్లుపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత నెలలో 16వ లోక్‌సభ రద్దు కావడంతో లోక్‌సభలో బిల్లు...
News

పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం. ఇస్లామిక్ మత బోధకుడి నిర్వాకం

12 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదరసా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్...
ArticlesNews

వంద జన్మలనియ్యి… అన్ని జన్మలలోనూ తల్లి భారతి చరణాల వద్ద రాలిపోయే వరమియ్యి… నేడు రాం ప్రసాద్ బిస్మిల్ జయంతి.

మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం...
News

బెంగాల్‌లో ఆగని ఘర్షణలు.. కంకినారాలో క్రూడ్ బాంబు దాడి.. ఒకరి మృతి

కంకినారా : బెంగాల్‌లో శాంతిభద్రతలు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడంలేదు. ఎన్నికల సందర్భంగా మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా నార్త్ 24 పరిగణా జిల్లా కంకినారా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు వేయడంతో ఒక...
News

జమ్మూ కాశ్మీర్లో కాల్పులు – ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల హ‌తం

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కొన‌సాగుతున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం  జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. షోపియాన్ జిల్లాలోని అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే ప‌క్కా సమాచారంతో ఆర్మీ జవాన్లు మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వ‌హించారు. ఆర్మీ జవాన్లు...
News

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధిస్తాం – గవర్నర్ త్రిపాఠీ

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ లో  అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇప్పటికే పోలీసు స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ...
ArticlesNews

భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే అనే...
1 2,837 2,838 2,839 2,840 2,841 2,890
Page 2839 of 2890