కర్నూలులో చర్మకారులకు సన్మానం
కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో 03.03.19 న ఆరెస్సెస్ నగర విస్తృత సాంఘిక్ జరిగింది.ఈ సాంఘిక్ లో క్షేత్ర ప్రచారక్ మాన్యశ్రీ శ్యామ్ కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. "ఆరెస్సెస్ సమాజాన్ని జాగృతం చేసే పని చేస్తోంది" అని శ్రీ శ్యాం...







