News

News

కర్నూలులో చర్మకారులకు సన్మానం

కర్నూలు జిల్లా కర్నూలు నగరంలో 03.03.19 న ఆరెస్సెస్ నగర విస్తృత సాంఘిక్ జరిగింది.ఈ సాంఘిక్ లో క్షేత్ర ప్రచారక్ మాన్యశ్రీ శ్యామ్ కుమార్ పాల్గొని మార్గదర్శనం చేశారు. "ఆరెస్సెస్ సమాజాన్ని జాగృతం చేసే పని చేస్తోంది" అని శ్రీ శ్యాం...
News

ప్రకాశం జిల్లాలో సంచార జాతుల ఆత్మీయ సదస్సు

మార్చి 2 వతేది ప్రకాశం జిల్లా మద్దిపాడు లో సంచారజాతుల ఆత్మీయ సదస్సు జరిగింది. ముఖ్య వక్తగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యనారాయణ , విభాగ్ సంపర్క ప్రముఖ్ శ్రీ తడికమల్ల హరిప్రసాద్  పాల్గొన్నారు. శ్రీ...
News

ఒంగోలులో శాఖా వార్షికోత్సవం

2.3.19 వ తేదీ AKVK కళాశాలలో శాఖావార్షికోత్సవం జరిగింది.ముఖ్యఅతిధిగా ప్రముఖ ఎముకలు, నరముల వైద్యనిపుణులు డా.సీవీ సుబ్రమణ్యం గారు,వక్తగా సామాజికసమరసతా వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు సత్యం పాల్గొని ప్రసంగించారు. స్వయంసేవకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ముందుగా గో పూజా...
News

“సక్షమ్” ఆద్వర్యంలో “హైపటైటిస్-బి” వ్యాక్సిన్ ఉచిత పంపిణీ 

(27.02.2019) బుధవారం సక్షమ్ (సమదృష్టి,క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) మరియు విశ్వభారతి స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆద్వర్యంలో గుండెమడకల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ దాదాపు 246 మందికి "హైపటైటిస్-బి"...
News

అభినందన్‌ను కలిసిన రక్షణశాఖ మంత్రి…దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్

ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్‌లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు....
News

భారత వైమానిక దాడులపై ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్ జోషి ప్రకటన

 జైషే మొహమ్మద్ జరిపిన పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారత దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోని జైషే మొహమ్మద్ స్థావరాలే లక్ష్యంగా దాడి చేసి విజయవంతంగా పని ముగించుకొచ్చాయి. ఇది కోట్లాది భారతీయుల ఆకాంక్షలను...
News

ఒక దెబ్బ…. మూడు వందల పిట్టలు – భారత్ దెబ్బకి పాక్ బెంబేలు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే . నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.  ఈ దాడిలో దాదాపు 200...
News

హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ – పుస్తకావిష్కరణ సభలో వక్తలు.

మొఘల్ చక్రవర్తులను ఎదిరించి హిందూ స్వాభిమానాన్ని చాటిచెప్పి హిందూరాజ్య స్థాపనతో జాతి గరిమను చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని ఆరెస్సెస్ క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్  కొనియాడారు. ఈ రోజు ఒంగోలు ఆరెస్సెస్ కార్యాలయంలో జరిగిన "స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా"...
1 2,829 2,830 2,831 2,832 2,833 2,856
Page 2831 of 2856