News

News

సరిహద్దుల్లో తెలుగు జవాను వీర మరణం

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్‌ జవాను బొంగు బాబూరావు (28) ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు...
News

తితిదే ఆధ్వర్యంలో గుడికో గోమాత

తిరుమల తిరుపతి దేవస్థానం ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా కొన్ని ఎంపిక చేసిన దేవాలయాలకు గోమాతలను అందజేస్తామని, అనంతరం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని దేవస్థానం బోర్డు సభ్యులు, యుగ తులసి సంస్థ చైర్మన్...
News

గుడిలోకొచ్చిన మొసలి – పూజారి ప్రార్థనతో తిరిగి సరస్సులోకి.

ఉత్తర కేరళ కాసరగోడ్‌లోని శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి వచ్చింది. ఈ ఆలయం అనంతపుర అనే చిన్న గ్రామంలో ఉంది. ఒక పెద్ద సరస్సు మధ్యలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయంలో ప్రార్థన చేసిన తరువాత చాలా...
ArticlesNews

రామ మందిరం నుండి రామరాజ్యం వైపు….

పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు...
News

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ లోని టోలిచౌకి కి చెందిన షరీఫ్ మౌనిద్ధిన్,...
News

భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్‌ వ్యూహ రచన – వెల్లడించిన భారత నిఘా వర్గాలు

భారత్‌లో ఉగ్ర దాడులకు పాకిస్థాన్‌ భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్‌ ఇంటెలిజెన్స్‌, ఉగ్రమూకలు కలిసి పథకం పన్నినట్టు పసిగట్టాయి. కరెన్‌ సెక్టార్‌కు ఎదురుగా అత్తుకం, దుధ్నియల్‌, తహండపాని ప్రాంతాల్లో భారీగా ఉగ్రవాదుల...
1 2,768 2,769 2,770 2,771 2,772 3,049
Page 2770 of 3049