News

News

ప్రధాని పర్యటన వేళ… అసోంలో ఆయుధాలు

అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆయుధాలు బయటపడటం కలకలం సృష్టించింది. జిల్లాలోని గొస్సయిగావ్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ ఏప్రిల్‌ 1న జిల్లా పర్యటనకు రానున్నారు....
News

హైదరాబాద్ : తొమ్మిదేళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం హత్య : పొరుగింటి షేక్ మస్తాన్ వలీపై బాలిక తల్లిదండ్రుల అనుమానం

తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తమ కుమార్తె పై జరిగిన అత్యాచారానికి, హత్యకు తమ పొరుగున ఉండే షేక్ మస్తాన్ వలీయే కారకుడనే అనుమానాన్ని బాధితురాలి తల్లిదండ్రులు వ్యక్తం...
News

మన వ్యాక్సిన్లు రెండూ అత్యంత సురక్షితమైనవి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో కరోన తీవ్రత అదుపులోనే ఉందని.. ఈ సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని హెచ్చరించింది. కొవిడ్‌ టీకాలపై ఇప్పటికీ ప్రజల్లో...
News

నేపాల్‌ ఆర్మీకి భారత టీకాలు

కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు 'వ్యాక్సిన్‌' సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్‌ ఆర్మీకి.. భారత్‌ సైన్యం...
ArticlesNews

అనురాగమయి జిల్లేళ్ళముడి అమ్మ

1923 మార్చి 28న  గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు అనసూయ. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అనసూయ, తన బందువర్గమంతా బాధలో ఉండగా “అందరినీ ఏడవ వద్దని.. అమ్మ దేవుడి దగ్గరకే...
News

నన్‌లపై దాడి ఆరోపణలు నిరాధారం: కేరళ సీ ఎం అబద్ధమాడారు‌

యూపీలోని ఝాన్సీలో రైలులో క్రైస్తవ సన్యాసినులపై దాడి జరిగిందంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ అవాస్తవం చెప్పారని, అవన్నీ నిరాధార ఆరోపణలేనని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. సోమవారం ఆయన కొచ్చిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే యూపీ...
News

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) సభ్యుడు రియాజ్‌ అహ్మద్‌, ఆయన గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మరో...
News

ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిష్టులు హతం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మీడియా వర్గాల వెల్లడించిన సమాచారం ప్రకారం.. కోబ్రామెండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్‌ ప్రారంభించారు....
1 2,704 2,705 2,706 2,707 2,708 3,045
Page 2706 of 3045