News

News

మత్స్యకార సంక్షేమ సమితి ఉపాధ్యాయుల ప్రశిక్షణ

మత్స్యకార సంక్షేమ సమితి (MSS) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల ప్రశిక్షణ తరగతులు శ్రీకాకుళం నగరం దమ్మలవీధిలోని MPE స్కూల్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొనాడ నర్సింగరావు...
News

హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత...
News

దిగొచ్చిన తెలంగాణ సర్కార్!

భాగ్య‌న‌గ‌రం: హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబడింది. ఈ తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎప్పటి...
News

చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్‌లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని ఆరు ప్రాంతాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని...
News

యుకేలో హిందువుల‌పై ఇస్లామిస్ట్ గూండాల దాడి! (వీడియో)

లీసెస్టర్: యుకేలోని లీసెస్టర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిస్ట్ గూండాలు దాడులు చేస్తున్నారు. ఈ ముఠా ఉద్దేశపూర్వకంగా హిందువుల ఇళ్ళ‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, స్థానిక పోలీసులు గుండాల దాడులపై ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న‌లు ఆ ప్రాంతంలోని ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు....
News

ఢిల్లీలో ఈసారీ నిశబ్దంగానే దీపావళి!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పర్వదినం సమయంలో టపాసులపై పూర్తి నిషేధం విధించింది. జనవరి 1, 2023 వరకు ఈ...
News

బీజేపీకి తీరని లోటు.. ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కన్నుమూత

బెంగ‌ళూరు: కర్ణాటక మంత్రి ఉమేశ్ గుండెపోటుతో మరణించారు. ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న ఉమేశ్ వయసు 61 సంవత్సరాలు. బెంగళూరు డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన బాత్రూములో కాలుజారి కిందపడ్డారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనలో అప్పటికే...
News

చర్చలతో అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం..

బంగ్లాదేశ్ ప్రధానికి సూచించిన మోడీ న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో.. బంగ్లాదేశ్‌ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన భేటీలో...
1 2,121 2,122 2,123 2,124 2,125 3,036
Page 2123 of 3036