త్వరలో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు తగ్గడం లేదు. అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఫలితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. తాజాగా, మోమిన్పూర్లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక...
న్యూఢిల్లీ: వీర్ సావర్కర్ జాతీయవాది, దార్శనికుడని, అయితే ఆయన పరువు తీసేందుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక వర్గం విశ్వప్రయత్నాలు చేసిందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. తన పాఠశాల రోజుల నుండి, వీర్...
భాగ్యనగరం: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి...
చోళులు హిందువులా? లేక పొన్నియన్ సెల్వన్ I సినిమా విజయం తర్వాత కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా మతం లేని తమిళులా? మొదటి నుండి డీఎంకే భావజాల ప్రభావంతో తమిళనాడులో ఏదో ఒక వంకతో హిందూ వ్యతిరేక వాదనలు వ్యాప్తి చేయడం జరుగుతూ...
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు...
కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొజికోడ్ జిల్లాకు చెందిన కొడువాలి...
భాగ్యనగరం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా...