News

News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
News

ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు!(వీడియో)

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌లో హిందువుల‌పై దాడులు త‌గ్గ‌డం లేదు. అక్క‌డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య వైఖ‌రి ఫ‌లితంగా రోజు రోజుకూ హిందూ కుటుంబాల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఫ‌లితంగా ఎన్నో హిందు కుటుంబాలు ఆర్థికంగా న‌ష్ట‌పోతున్నాయి. తాజాగా, మోమిన్‌పూర్‌లో, ఇస్లామిక్ ఛాందసవాదుల బీభత్సానికి ఒక...
News

వీర్ సావర్కర్ జాతీయవాది, దార్శనికుడు..: డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

న్యూఢిల్లీ: వీర్ సావర్కర్ జాతీయవాది, దార్శనికుడని, అయితే ఆయన పరువు తీసేందుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక వర్గం విశ్వప్రయత్నాలు చేసిందని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. తన పాఠశాల రోజుల నుండి, వీర్...
News

ఉగ్ర కుట్ర కేసు : నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు వారిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి...
ArticlesNews

చోళులు హిందువులా? లేదా మతం లేని తమిళులా?

చోళులు హిందువులా? లేక పొన్నియన్ సెల్వన్ I సినిమా విజయం తర్వాత కొన్ని వర్గాలు చెప్పుకుంటున్నట్టుగా మతం లేని తమిళులా? మొదటి నుండి డీఎంకే భావజాల ప్రభావంతో తమిళనాడులో ఏదో ఒక వంకతో హిందూ వ్యతిరేక వాదనలు వ్యాప్తి చేయడం జరుగుతూ...
News

ఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను వీలైనంత త్వరగా వినాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే వారాంతాలలో ఈ కేసు...
News

కొచ్చి విమానాశ్రయంలో బంగారం ప‌ట్టివేత‌

కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో మలద్వారంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్​లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొజికోడ్​ జిల్లాకు చెందిన కొడువాలి...
News

ఆర్ఎస్ఎస్‌ను ఎందుకు నిషేధించాలి?

భాగ్య‌న‌గ‌రం: ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్ఏ)కు రూ.100 కోట్లకు పైగా నిధులు సమకూరడం. గల్ఫ్​ దేశాల నుంచి హవాలా డబ్బులు రావడం కల్లోలంగా...
1 2,076 2,077 2,078 2,079 2,080 3,036
Page 2078 of 3036