చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. గఢ్వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి...
హిందూ దేవాలయాలు, సంప్రదాయాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై...
భారతీయ సంస్కృతికి వేదాలే ప్రాణాధారమని వాటి పరిరక్షణ ప్రచారం ప్రతి భారతీయుని బాధ్యత అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి...
ప్రయాగ్రాజ్లో జరిగిన కార్యక్రమంలో పండిట్ ధీరేంద్ర శాస్త్రి కళ్లద్దాల దిగ్గజ సంస్థ లెన్స్కార్ట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, సంస్థపై వచ్చిన ‘తిలక్ నిషేధం’ ఆరోపణల నేపథ్యంలో...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో మారిన ఘటన సనాతన సమాజంలో చర్చకు దారి తీసింది. కుటుంబ సభ్యుల అనుమానం ప్రకారం, క్రైస్తవ మత మార్పిడికి గురైన ఓ యువకుడు...