News

News

ఆలయాల్లో వస్త్ర ధారణ, బొట్టు విషయంలో నిర్ధిష్ట నియామాలు

సనాతన ధర్మం నుంచి వచ్చిన ఆచారాలకు ప్రాణం పోయడానికి సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలైన హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆలయాల్లో కట్టు, బొట్టు తప్పనిసరి చేశారు. ఇప్పటికే అన్నవరం, చిన తిరుపతి వంటి ఆలయాల్లో వస్త్రధారణతో...
ArticlesNews

శిథిలావస్థకు చేరిన పురాతన దేవాలయాలు

బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని కొణిదెన గ్రామంలో ఉన్న క్రీస్తు శకం 11వ శతాబ్దపు నాటి పురాతన దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. కొంత కాలానికి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.ప్రసిద్ధ దేవాలయాల గురించి ఎన్ని మార్లు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టీపట్టనట్లు ఉన్నారని వారు అరోపిస్తున్నారు. బల్లికురవ మండలం అంటే గుర్తుకు వచ్చేది చోళరాజులు పరిపాలించిన కొణిదెన గ్రామం. ఇక్కడ అప్పట్లో రాజులు 101 బావి, కోటి ఒక్క శిలను ప్రతిష్టించారు. అప్పట్లోనే గ్రామంలో రోజులు వేణుగోపాలస్వామి, చెన్నకేశవస్వామి దేవాలయాలను ప్రతిష్ఠించారు. వందల సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రెండు దేవాలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. అలానే ఈ గ్రామంలో ఎన్నో శాసనాలు కూడా ఉన్నాయి. పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని...
ArticlesNews

భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం

మైత్రేయి. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన...
News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరిప్రదక్షిణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించి, ఆలయ...
News

వచ్చే నెల మొదటివారంలో సునీత రోదసి యాత్ర

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వచ్చే నెల 1 నుంచి 5 మధ్య జరిగే అవకాశం ఉంది. బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్ వ్యోమనౌకలో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. ఈ వ్యోమనౌకకు ఇది...
News

శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ప్రతి పౌర్ణమి కి తిరుమలలో గరుడవాహన సేవను తిరుమల తిరుపతి...
News

నైట్ విజన్ గాగుల్స్‌తో వాయుసేన అరుదైన ఫీట్

భారత వాయుసేన (ఐఎఎఫ్) మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టార్‌లో రవాణా విమానాన్ని వియవంతంగా ల్యాండ్ చేసింది. సి330 అధునాతన లాండింగ్ గ్రౌండ్‌లో దిగిందని వాయుసే ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీనికి సంబంధించిన రెండు...
1 1,474 1,475 1,476 1,477 1,478 3,067
Page 1476 of 3067