News

News

నారద జయంతితో జాతీయవాదుల ఐక్యత: ఐవైఆర్

తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్‌ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్‌మెంట్‌ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్‌ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం పోకడే మారిపోయిందన్నారు. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, అయితే ఫేక్‌ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారం...
News

26న నెదర్లాండ్స్ లో ‘అన్నమాచార్య ఆరాధన’

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్ (తానె), స్టిచింగ్ వసుదైవ కుటుంబకం (కేవీకే) సంయుక్తంగా ఈ నెల 26న (ఆదివారం) అన్నమాచార్య 615వ జయంతి సందర్భంగా 'అన్నమాచార్య ఆరాధన' కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ లోని బండోవెన్ లో నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. https://sribalajitemple- eu.org/annamacharya-aaradhana/ సైటు సందర్శించాలని తానె తెలిపింది....
News

తిరుమల దర్శనానికి 2 రోజులు : బ్రేక్ దర్శనాలు రద్దు

వేసవి సెలవుల్లో తిరుమలలో రద్దీ పెరగటం మామూలే. పైగా ఎన్నికలు కూడా ముగియడంతో చాలా మంది తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు పయనమవుతున్నారు. పరీక్షా ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగింది. ప్రస్తుతం తిరుమలలో దర్శనానికి రెండు రోజుల...
News

వైభవంగా శ్రీశైల గిరి ప్రదక్షిణ

శ్రీశైల మహాక్షేత్రంలో వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామి, అమ్మవార్ల మహా మంగళ హారతుల అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు....
News

స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అవార్డులు

అఖండ భారత్‌ స్వాప్నికుడు, ఆధునిక స్వాతంత్ర్యోద్యమ పితామహుడు స్వాతంత్య్ర వీర్ సావర్కర్ సేవల స్మృత్యర్ధం ఇచ్చే స్వాతంత్య్ర వీర్ సావర్కర్ అవార్డులను మే 26 ఆదివారం నాడు ముంబైలో ప్రధానం చేయనున్నారు.2024 కు గానూ వీర్ సావర్కర్ అవార్డులలో స్వాతంత్య్ర్య వీర్...
News

ఆన్‌లైన్‌లో యాదాద్రి దేవస్థానం సేవలు

యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి...
News

హిందూ ధర్మంలా పరిపూర్ణమైన ధర్మం మరొకటి లేదు

నేను 40 సంవత్సరాలుగా పరిశోధనలు జరిపి తెలుసుకున్న సత్యం ఒకటుంది. ప్రపంచంలోని మతాలన్నింటి కంటే హిందూ ధర్మమే అత్యుత్తమమైంది. హిందూ ధర్మం లాగా పరిపూర్ణమైన, శాస్త్రీయమైన ధర్మం మరొకటి లేదు. నేను 1983 లో భారత్‌కి వచ్చాను. అప్పటి నుంచి ఇదే...
News

సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో మహాభోగ్‌ కార్యక్రమం

దేశంలోని 15 కోట్ల బంజారాలు తమదైన సంసృతి, సంప్రదాయాలను విస్మరించకుండా కాపాడుకోవాలని బంజారా సేవా కల్చర్‌ ఆర్గనైజర్‌ ఎస్‌కే రామచంద్ర నాయక్‌ పిలుపునిచ్చారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాగఢ్‌లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో గురువారం భక్తి...
1 1,473 1,474 1,475 1,476 1,477 3,067
Page 1475 of 3067