News

News

19 నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం...
News

హిందూ రాష్ట్ర భావన అనేది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు… అది వర్గతత్వం కాదు.

ఏ జాతికైనా నిజమైన బలం సువ్యవస్తిమైన సమాజమే కానీ.. కేవలం దాని సైన్యాలు, నాయకులు కాదు. బలమైన సమాజం బలమైన సైన్యాలను ప్రభుత్వాలను సృష్టించగలుగుతుంది. భారత భూమిలో సువ్యవస్థితము, శక్తిమంతము అయిన సమాజాన్ని నెలకొల్పే కార్యాన్ని ఆరెస్సెస్‌ స్వీకరించింది. హిందూ రాష్ట్ర...
News

నౌకాదళంలో సరికొత్త చరిత్ర.. మొదటి సారిగా మహిళా పైలట్‌కి ”గోల్డెన్‌ వింగ్స్‌”

భారత నౌకాదళంలో సరికొత్త చరిత్రకి తెరలేపింది. నౌకాదళంలో పనిచేస్తున్న మహిళా పైలట్‌కి తొలిసారిగా గోల్డెన్‌ వింగ్స్‌ పతకం మొదటి సారిగా లభించింది. హెలికాప్టర్‌ పైలట్‌గా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన సబ్‌ లెఫ్టినెంట్‌ అనామిక బీ రాజీవ్‌కు ఈ గౌరవం దక్కింది....
News

మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం

అల్లూరి సీతారామరాజు జిల్లా గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలుఆదివారం ఉదయం పాడేరు లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్టు వరకు బారిగా ఊరేగించారు. అమ్మవారిని, పాదాలను...
News

ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడా హెచ్చరిక

ఖలిస్థాన్ మద్దతుదారుల చేష్టలపై కెనడా ప్రభుత్వం సీరియస్ అయింది. కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా మంత్రి డొమనిక్ ఎల్ లిబ్లెన్స్ తీవ్రంగా హెచ్చరించారు. హింసను ప్రేరేపించే కార్యక్రమాలు మానుకోవాలని వ్యాఖ్యానించారు. హింసను ఎట్టిపరిస్థితుల్లో...
ArticlesNews

ఉదయగిరి విజయానికి అయిదు శతాబ్దాలు

(శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు) దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది. దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు.. దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి...
News

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఉద్యోగులను తొలగించిన ప్రభుత్వం

దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసు శాఖవారు, జలశక్తి...
1 1,442 1,443 1,444 1,445 1,446 3,069
Page 1444 of 3069