News

News

జాతీయవాద స్ఫూర్తితో దేశానికి ఆదర్శమైన గ్రామస్థులు.. బిత్తరపోయిన బంగ్లా ఆర్మీ

బెంగాల్ లోని సుఖదేవ్ పూర్ గ్రామస్థులు యావత్ భారతానికే ఆదర్శంగా నిలిచారు. బంగ్లాదేశ్ ఆగడాలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ కి రక్షణ కవచంలా, నైతిక మద్దతుగా నిలిచి, దేశానికి ఆదర్శమయ్యారు. అసలు ఏం జరిగిందంటే... బెంగాల్ లోని ఇండో బంగ్లాదేశ్...
ArticlesNews

ఉత్తరాఖండ్ లో 2,000 కి పైగా అక్రమ మదర్సాలు… లావాదేవీలపై ఆరా

ఉత్తరాఖండ్ లోని ఉదమ్ సింగ్ నగర్ లో 129 అక్రమ మదర్సాలు బయటపడ్డాయి. ఆ మదర్సాలు ప్రభుత్వాల వద్ద అస్సలు నమోదు కూడా చేసుకోలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అనుమానితులు కూడా బయటపడుతున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన...
News

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య నిందితులకు బెయిల్

గత ఏడాది కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కెనడా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ దిగువ కోర్టు నలుగురు నిందితులు కరణ్ బ్రార్, కమల్ ప్రీత్...
News

తిరుపతి తొక్కిసలాట ఘటన పై మంత్రి ఆనం ఏమన్నారంటే…?

తిరుపతిలో పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన పై విచారం వ్యక్తం చేసిన మంత్రి ఆనం...
ArticlesNews

అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవం: హిందూ ఐక్యతకు చిహ్నం

శ్రీరామజన్మభూమి అయోధ్యలో మర్యాదా పురుషోత్తముడు భగవాన్ శ్రీరాముడి బాలమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేసి నేటికి యేడాది పూర్తయింది. గతేడాది పుష్య శుక్ల ద్వాదశి తిథి నాడు (22-01-2024) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత...
News

సంక్రాంతికి ‘జన సాధారణ్‌ అన్‌ రిజర్వ్‌డ్‌’ స్పెషల్‌ ట్రైన్లు

సంక్రాంతికి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య జనసాధారణ్ అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 1) రైలు నంబర్‌ (08534)...
News

ఈ నెల‌లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు చేస్తాం : ఉత్త‌రాఖండ్ సీఎం

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఈ నెల నుంచే ఉమ్మ‌డి పౌర స్మృతి అమ‌లు కానున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ థామి తెలిపారు. యూపీలోని బ‌రేలీలో జ‌రిన‌గి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. 29వ ఉత్త‌ర‌యాని మేళాను...
News

19న గిరిజన సమ్మేళన సభ

గిరిజన ఆదివాసీ సమ్మేళన సభ ఈ నెల 19వ తేదీన విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నట్టు గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ మధు కుమార్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్‌ క్యాంపస్‌...
1 1,110 1,111 1,112 1,113 1,114 3,077
Page 1112 of 3077