బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతపై షేక్ హసీనా ఆగ్రహం
ఉగ్రవాదంటూ మండిపాటు… కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తప్పదని హెచ్చరిక మాతృభూమిలో అడుగుపెట్టి తమ పార్టీ కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని, బంగ్లాదేశ్ ను ప్రస్తుతం ఉగ్రవాద...







