సమాజంలోని అన్ని వర్గాల వారు, హిందూ సమాజంలోని అన్ని వర్గాలు, అన్ని రకాల సాంప్రదాయ వర్గాలు సంఘ్ లో కార్యకర్తలుగా ఉన్నారని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024...
సమాజంలో వివిధ రూపాల్లో ఉన్న చెడును తొలిగించాలి. సమృద్ధవంతమైన, సమర్థవంతమైన, స్వాభిమాన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....
సామాజిక పరివర్తన కోసం శతాబ్ది సంవత్సరంలో సామాజిక పరివర్తన కోసం కొన్ని ఆయామాలు తీసుకున్నామని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో...
అన్ని మండలాలు, అన్ని ఖండాలు, అన్ని నగరాలకు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ముందుకు సాగాం. ఒక ఖండంలోని అన్ని మండలాల్లో సంఘ్ కార్యాలు నిర్వహించేందుకు నిత్య శాఖ, సాప్తాహిక మిలన్ ఉండాలని సంకల్పించామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ...
శ్రీరామ మందిరం దేశపు ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,సర్ కార్యవాహ దత్తాత్రేయహోసబాలే జీ పేర్కొన్నారు. నాగపూర్లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీరామ్ లల్లా ప్రతిష్ట సందర్బంగా 1 జనవరి నుంచి...
సంఘ్లో చేరేందుకు ప్రజల ఆసక్తి పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య తెలిపారు.నాగపూర్లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017 నుంచి 2023 వరకు ఎవరైతే సంఘ్లో...