News

News

జితేంద్ర రెడ్డి సినిమా ప్రదర్శన

అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతున్న జితేంద్ర రెడ్డి సినిమాని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ ఏబీవీపీ సంఘం నాయకులతో విద్యార్థులతో కలిసి తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలోని...
News

భారత్‌ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా

ఖలిస్థానీ తీవ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఘటన నేపథ్యంలో భారత్‌ – కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో భారత్‌పై కెనడా ప్రభుత్వం తన అక్కసును వెల్లగక్కుతోంది. నిత్యం భారత ప్రధాని, భారత అధికారులపై ఏదో ఒక...
News

ప్రసార భారతి ఓటీటీలో ఉచితంగా రామాయణం, మహా భారతం

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం వేదికగా ప్రసార భారతి తమ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌‌ను ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ద్వారా రామాయణం, మాహాభారతాలతో పాటు రేడియో కార్యక్రమాలు, భక్తి పాటలు, ఆటలు, ఇ-బుక్స్ వంటివి...
News

అమరేశ్వరస్వామి ఆలయంలో హనుమంతుడి విగ్రహం దగ్ధం, కుట్ర అనుమానాలు

తెలంగాణలో మరో దేవాలయంలో ఘోరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాచీన దేవాలయమైన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి మంటలు అంటుకున్నాయి. ఆలయం ఆవరణలో మంటలు...
News

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి దర్శన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు.. 2025 ఫిబ్రవరి నెల కోటాను విడుదల చేశారు. టికెట్లు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణం టోకెన్లను ఈ నెల...
News

పాకిస్తాన్ పౌరులకు యూఏఈ వీసాలు బంద్

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పాకిస్తాన్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దాంతో పాక్‌ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాకిస్థాన్ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం యూఏఈ వీసాలు అందక ఇబ్బందులు పడుతున్నట్లుగా యూఏఈలోని పాకిస్థాన్ రాయబారి ఫైసల్ నియాజ్...
ArticlesNews

గుడి.. గుండె

పంట ఆకలి తీరుస్తుంది. గుడి ఆధ్యాత్మికతను ప్రసాదిస్తుంది. మనిషికొక గుండెను ఇచ్చింది ప్రకృతి. భారతభూమిలో ప్రతి పల్లెలోను ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించింది నాగరికత. మన వరకు ఆలయాలంటే అవని మీద నక్షత్రాలు. అవొక వెలుగు. అవొక దిశానిర్దేశకాలు. కాలపరీక్షకు నిలిచిన చింతనతో...
News

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి

తిరుమల క్షేత్రాన్ని ప్రణాళికపరంగా అభివృద్ధి చేస్తామన్నారు టిటిడి ఇఓ జె.శ్యామలారావు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో పాత్రికేయులతో టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోనే తిరుమలను మోడల్ టౌన్ గా మారుస్తామన్నారు.తిరుమలలో భక్తులు నడిచే వెళ్ళే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు...
News

విద్యా నాణ్యతను పెంచాలి : ABVP జాతీయ కార్యవర్గం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఒకరోజు అఖిల భారతీయ కార్యకారిణి సమావేశం గోరఖ్ పూర్ వేదికగా జరిగింది. దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్ పూర్ యూనివర్శిటీలోని సంవాద భవన్ లో ఈ సమావేశం జరిగింది. దీనికి ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్...
News

రాజ్యాంగ 75వ వసంతం సందర్భంగా రూ.75 వెండినాణెం

భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా రూ.75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదల చేసింది. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50% వెండి, 40%...
1 988 989 990 991 992 2,479
Page 990 of 2479