News

News

పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య

జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శించిన వారు 12.51 కోట్ల మంది అయోధ్యకు 3,153 మంది విదేశీయులు రాక తాజ్‌మహల్‌కు పెరిగిన విదేశీ పర్యాటకులు, తగ్గిన దేశీయ పర్యాటకులు ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో...
News

హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్ధాన ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భానుప్రకాష్ తెనాలి పట్టణంలో పర్యటించారు. ప్ర‌సిద్ది చెందిన వైకుంఠ‌పురం దేవ‌స్దానంలో వేంచేసి ఉన్న శ్రీ ల‌క్ష్మీ ప‌ద్మావ‌తి స‌మేత వెంక‌టేశ్వ‌ర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ...
ArticlesNews

శాస్త్రాలు అంటే ఏమిటి.. వాటినే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి

మానవులు.. ఏది చేయాలి.. ఏది చేయకూడదు... సమాజంలో ఎలా ఉండాలి.. ఎవరితో ఎలా ఉండాలి.. అనే విషయాలు శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. సృష్టి స్థాపన కోసం.. బ్రహ్మకు... పరమాత్మ వేదాలను ప్రసాదించాడు. వీటినే పురాణ ఇతిహాసాలుగా శాస్త్రాలుగా పరిగణిస్తారు. ఇలాంటి శాస్త్రాలు...
ArticlesNews

అగ్నిసాక్షిగా వివాహం అంటే?

వివాహ సమయంలో వరుడు- వధువుతో సోమః ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః త్రుతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్య చౌః అంటాడు. అంటే- నిన్ను ఆరంభంలో సోముడు, తర్వాత గంధర్వుడు, ఆ తర్వాత అగ్ని ఏలారు. నాలుగో వానిగా నేను నిన్ను...
News

వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాలు

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిధిలోని బాపూజీ విద్యాలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా 11వ పాశురాన్ని గురువారం భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వివరించారు. ఈ సందర్భంగా జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ.. ఈ...
ArticlesNews

గిరిజన సంప్రదాయానికి ప్రతీక.. ‘కంది కొత్తలు’ పండగ

గిరిజనుల ఆచార సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే పండగల్లో ప్రధానమైన ‘కంది కొత్తల పండగ’కు వేళయింది.పార్వతీపురం మన్యంజిల్లాలోని గిరిజన గూడల్లో పండగ డప్పు మోగనుంది. అన్ని వర్గాల ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే వినాయకచవితి, దీపావళి, దసరా, సంక్రాంతి, ఉగాది తదితర పండగల తరహాలో...
News

శబరిమలలో వైభవంగా ముగిసిన మండల పూజ

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ వైభవంగా ముగిసింది. చివరి రోజు వేల మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. 41 రోజుల పాటు సాగిన వార్షిక మండల సీజన్లో మొత్తం 32.5 లక్షల మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు....
News

ఆ 10 రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ఆయన సీవీఎస్వో...
News

ఢిల్లీ వర్సిటీలో భగవద్గీతపై 4 అనుబంధ కోర్సులు

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అందించే వివిధ కోర్సులకు అదనంగా భగవద్గీతపై నాలుగు వాల్యూ అడిషన్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని దిల్లీ యూనివర్సిటీ పాలకవర్గం ప్రతిపాదించింది. ‘గీతా ఫర్‌ హోలిస్టిక్‌ లైఫ్ఠ్,’ ‘గీతా ఫర్‌ సస్టైనబుల్‌ యూనివర్స్ఠ్,’ ‘లీడర్‌షిప్‌ ఎక్స్‌లెన్స్‌ త్రూ గీత్ఠా,’ ‘గీత:...
News

హిందువులు ఏకం కావాలి

హిందువులంతా ఏకం అయ్యే సమయం ఆసన్నమైందని, హైందవ శంఖారావం ద్వారా హిందువుల ఐక్యతను చాటాలని విజయవాడ భువనేశ్వరి పీఠం స్వామీజీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. విజయవాడలో జనవరి 5న జరగనున్న హైందవ శంఖారావం మహాసభకు సన్నద్ధమయ్యే అంశంపై కోనసీమ జిల్లా అమలాపురంలోని...
1 929 930 931 932 933 2,479
Page 931 of 2479