జనవరి 15 నుంచి భారత నౌకాదళంలోకి మూడు స్వదేశీ యుద్ధనౌకలు
భారత నౌకాదళం మరింత బలోపేతం కానుంది. నీలగిరి, సూరత్, వాఘ్షీర్ అనే దేశీయంగా నిర్మించిన మూడు యుద్ధనౌకలు ఇండియన్ నేవీకి అందుబాటులోకి రానున్నాయి. వాటిని ఈ నెల 15న ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెడతారు. మూడు యుద్ధనౌకలను అందుబాటులోకి...









