‘బాబ్రీ మసీదులాంటిది బెంగాల్లో కట్టిస్తున్నా!’
టీఎంసీ నేత, ముఖ్యమంత్రి, వీర సెక్యులరిస్టు మమతా బెనర్జీ పూరీ తరహా ఆలయాన్ని రాష్ట్రంలో నిర్మిస్తుంటే అక్కడి మైనారిటీ నాయకులు మిన్నకుంటారా? వారు టీఎంసీ వారే అయినా మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం కారు. కాబోరు. చూడండి! టీఎంసీ ఎమ్మెల్యే ప్రజలకి...









