News

News

రామ్‌లల్లాను చెక్కిన పరికరాలు చూపిన శిల్పి

అయోధ్యలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఇవాళ ఉత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శిల్పి అరుణ్ యోగిరాజ్, శ్రీరాముడి మూర్తిని చెక్కడానికి తాను ఉపయోగించిన పరికరాలను ప్రదర్శించారు. అరుణ్ యోగిరాజ్ తన స్టూడియోలో ప్రదర్శనకు...
News

నలుగురు పిల్లల్ని కంటే లక్ష నజరానా

మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పరశురామ్ కల్యాణ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. కనీసం నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ కుటుంబాలకు లక్ష నజరానా ఇస్తామని బోర్డు ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన...
ArticlesNews

నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జనవరి 17 - ఏనుగు పట్టాభిరామిరెడ్డి వర్ధంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
News

కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర చట్టవిరుద్ధంగా మాంసం అమ్ముతున్న 15 దుకాణదారులపై కేసు

ఉత్తరప్రదేశ్‌లో కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో మాంసం విక్రయిస్తున్న 15మంది దుకాణదారులపై వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ప్రాంతంలో మాంసాహారం విక్రయించడం నిషేధమంటూ సదరు దుకాణదారులకు గతంలో నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు....
News

క్రైస్తవం నుంచి 50 కుటుంబాలు ఘర్‌వాపసీ

ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ ప్రాంతంలోని లాఢౌలీ గ్రామంలో 50 కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. గతంలో క్రైస్తవంలోకి మతం మారిన ఆ కుటుంబాలు జనవరి 12న తిరిగి స్వధర్మంలోకి చేరుకున్నాయి. ఆ కుటుంబాలలోని వారు గతంలో ప్రేయర్ మీటింగ్‌లకు హాజరవుతూ క్రైస్తవం...
News

సంక్రాంతి రోజుల్లో లింగరాజస్వామి ఆలయంలో ఆగిపోయిన పూజలు

ఒడిషా భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత లింగరాజస్వామి దేవాలయంలో సేవాయత్‌లలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా స్వామికి సోమవారం అంటే భోగి పండుగ రోజు నుంచీ పూజలు, నైవేద్యాలు నిలిచిపోయాయి. బడూ నిజోగ్, మహాసువారా నిజోగ్ సేవాయత్‌ల (సేవకుల) మధ్య మకర సంక్రాంతి...
ArticlesNews

హిందూధర్మంపై కమ్మీల దాడి : శబరిమలలో స్త్రీల ప్రవేశం : కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు

రచన: జాజిశర్మ కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ భగవంతుడైన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణం చేత పదేళ్ళ నుంచి యాభయ్యేళ్ళ వయో పరిమితిలో ఉండే స్త్రీలకు ఆ ఆలయ ప్రవేశం నిషేధం....
News

ఇస్రో ఖాతాలో మరో ఘనత: ‘డాకింగ్‌’విజయవంతం

ఇస్రో చేపట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియను ఇస్రో నేడు పూర్తి చేసింది. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 31న రెండు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని...
ArticlesNews

1978 శంభల ఘర్షణల్లో బాధితులకు 47ఏళ్ళ తర్వాత న్యాయం

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు హిందూ కుటుంబాలకు న్యాయం చేసింది. 1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నిరాశ్రయులైన శంభల వాసులకు వారి భూమిని తిరిగి వెనక్కు ఇప్పించింది. ఆనాటి ఘర్షణల్లో బాధితులు తమ కుటుంబ సభ్యులను భౌతికంగా కోల్పోయారు,...
News

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూషించే ప్రయత్నంలో భారత్‌పైనే యుద్ధం ప్రకటించిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మళ్ళీ తాజాగా ఆరోపణలు చేసారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలోని దాదాపు ప్రతీ జాతీయ సంస్థనూ ఆక్రమించేసుకున్నాయని ఆరోపించారు. ఆ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల...
1 898 899 900 901 902 2,479
Page 900 of 2479