రామ్లల్లాను చెక్కిన పరికరాలు చూపిన శిల్పి
అయోధ్యలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఇవాళ ఉత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శిల్పి అరుణ్ యోగిరాజ్, శ్రీరాముడి మూర్తిని చెక్కడానికి తాను ఉపయోగించిన పరికరాలను ప్రదర్శించారు. అరుణ్ యోగిరాజ్ తన స్టూడియోలో ప్రదర్శనకు...









