News

News

తెలుగులోనూ కుంభమేళా సమాచారం

రోజుకు కోటి మంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుగులోనూ తెలుసుకోవచ్చు. సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్‌ యాప్‌ల ద్వారా తెలుసుకునేలా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది....
News

హిందుత్వ ప్రాచుర్యానికి కృషి

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీతిరుపతి తిరుమల దేవస్థానం అఽనుబంధ సంస్థ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా పురందరదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు హిందుత్వానికి ప్రాచుర్యం కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని డైరెక్టర్‌ పగడాల ఆనంద తీర్థాచార్యులు అన్నారు.తూర్పు గోదావరి జిల్లా...
News

ఘనంగా గో పూజోత్సవం

కనుమ పండుగ సందర్బంగా విజయనగరం జిల్లావ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో గో పూజలు నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణ నడుమ ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. విజయనగరంలో పైడిమాంబ ఆలయం, శివాలయం వీధిలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, మన్నార్‌ రాజగోపాల...
ArticlesNews

‘‌నాదబ్రహ్మ’కు స్వర నీరాజనం

జనవరి 18 - త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళలు.. ముఖ్యంగా సంగీతం కేవలం ధనార్జనకో, ప్రతిభా ప్రదర్శనకో కాదని, మానసిక ఆనందానికి, కైవల్య ప్రాప్తికి సోపానమని భావించి ఆచరించి చూపిన మహా వాగ్గేయకారుడు. కళలు భగవత్‌ ‌ప్రసాదితాలని, వాటిని జీవనానికి కొంతవరకు ఉపకరించు...
ArticlesNews

“బాబ్రీ మసీదు మళ్ళీ కడతాం, రామమందిరాన్ని కూలదోస్తాం” : పాకిస్తానీ ఉగ్రవాది

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో మరోసారి కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా యువ ముస్లిములను అతివాదులుగా మార్చేందుకు బాబ్రీ మసీదు అంశాన్ని వాడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నది ఫర్హతుల్లా గోరీ అనే...
News

గోరక్ష మహా పాదయాత్ర

గోసంతతి లేకుంటే మానవ మనుగడే లేదని, గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గోరక్ష మహా పాదయాత్ర 112వ రోజు విజయవాడ...
News

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛత్తీస్‌గఢ్‌లోని బైగా గిరిజనుల బృందం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ‘పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌’లో ఒకటైన బైగా గిరిజన తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 26న గణతంత్ర దినాన న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం వారికి లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో కబీర్‌ధామ్...
News

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం వినోదంగా పరిగణించకుండా, దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా,...
News

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్

భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలిన‌డ‌క‌న కొండ‌పైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి, మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాడు. మోకాళ్ళ పై తిరుమల...
News

మహా కుంభమేళా : జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు....
1 897 898 899 900 901 2,479
Page 899 of 2479