News

News

భజన గీతం ఆలపించిన ఫరూక్ అబ్దుల్లా

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ భజన గీతంతో భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. గురువారం కాట్రాలోని ఓ ఆశ్రమానికి వచ్చిన ఆయన అక్కడి గాయకుడితో కలిసి మాతా షేరా వాలి భజన గీతమైన 'తునే మురేఖ బులాయా షేరావాలియే.. '...
News

మౌనీ అమావాస్యకు 150 ప్రత్యేక రైళ్లు

మౌనీ అమావాస్య సందర్భంగా జనవరి 29న మహాకుంభ మేళాకు పెద్దసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్‌రాజ్‌ రైల్వే డివిజను ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని తొమ్మిది స్టేషన్ల నుంచి అన్ని దిక్కులకు ఈ రైళ్లు నడుస్తాయని...
News

గగన్‌యాన్ -1 మిషన్ లో పురోగతి

గగన్‌యాన్‌–1 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను క్రూ మాడ్యూ ల్‌తో అనుసంధానించడంలో విజయం సాధించినట్లు తెలిపింది. అనుసంధాన ప్రక్రియ తర్వాత బెంగళూరులోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ నుంచి...
News

పశువధశాలకు వెళ్తున్న వ్యాన్లను అడ్డుకున్న గోసేవా సమితి సభ్యులు

ఏలూరు జిల్లాలోని తణుకు మండలం తేతలిలోని లాహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు గేదెలు తీసుకువెళ్తున్న రెండు వ్యాన్‌లను గోసేవా సమితి సభ్యులు అడ్డుకున్నారు. అనుమతులు లేని పశువధ శాలకు అక్రమమార్గంలో రెండు వ్యాన్‌లలో తరలిస్తున్న గేదెలను నిలుపుదలచేసి రూరల్‌...
News

విశ్వగురువుగా భారత్‌… ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు

యువతలో స్వావలంబనను పెంపొందించడానికి స్టార్ట్‌పలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీరేంద్రసింగ్‌ సోలంకి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) 43వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా...
ArticlesNews

పూర్ణ స్వరాజ్‌ను మొదట ప్రతిపాదించినది ఆర్‌ఎస్‌ఎస్‌

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఎం‌దుకు...
ArticlesNews

భారతమాత ప్రియ పుత్రిక రాణి గైడిన్లియు

( జనవరి 26 - రాణి గైడిన్లియు జయంతి ) భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి రాణీ మా గైడిన్లియు . ఆదివాసీల జీవనవిధానాన్ని కాపాడటానికి బ్రిటిషర్ల ఆయుధాలకు ధైర్యంగా ఎదురు నిలిచిన ధీర వనిత....
News

‘రామాయణ ప్రతుల వితరణ’ను ప్రారంభించిన ఎంపీ అరుణ్ గోవిల్

ఇంటింటికి రామాయణం కార్యక్రమం కింద జాతీయ స్థాయి రామాయణ ప్రతుల వితరణ ప్రచారాన్ని నటుడు, బిజెపి ఎంపీ అరుణ్ గోవిల్ ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్...
1 884 885 886 887 888 2,479
Page 886 of 2479