( జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ) – డా. శ్రీరంగ్ గోడ్బోలే జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం....
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకుంటాయి. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. శనివారం రాత్రి నుంచే...
పంజాబ్ లో గణతంత్ర దినోత్సవం ముందు ఓ ఘటన జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగే ఫరీద్ కోటలోని నెహ్రూ స్టేడియం దగ్గర ఖలిస్తాన్ నినాదాలు, ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. దీంతో...
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో దుండగులు సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో సరస్వతీ మాత పూర్తిగా ధ్వంసమైంది. నార్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతీ మాత విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు...
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో రుగ్వేద సంహిత పారాయణ, వేద విద్వత్ మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి సుమారు 70 మంది రుగ్వేద పండితులు...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న 'మహాకుంభ్'కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగే మహాకుంభ్ మేళాకు ప్రముఖుల సందడి కొనసాగనుంది. ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న తేదీన మహాకుంభమేళాలో...
సమాజంలో ఆధ్యాత్మికతను పెంచడం ద్వారా అందరు సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాలని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు సూచించారు.కాకినాడ జిల్లా పిఠాపురంలో వేంచేసియున్న శ్రీపాదవల్లభ అనఘాదత్త క్షేత్రంలో వార్షికోత్సవాలలో పాల్గొన్న ఆయనరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో...
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాలో పాలుపంచుకొంటున్న వివిధ అఖాడాలు (సాధువుల కూటములు) ఈ నెల 27న ‘సనాతన్ బోర్డు’ రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయనున్నట్లు గురువారం ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ ‘నియంత్రణ’ నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశమని వెల్లడించాయి....
యూపీలోని సంభాల్ మసీదు దగ్గర మరో ప్రాచీన బావి తాజాగా వెలుగులోకి వచ్చింది. మట్టితో మూసేసిన ఈ బావిని స్థానిక అధికార యంత్రాంగం వెలికితీయడం ప్రారంభించింది. షాహీ జామా మసీదు, హరిహర మందిరం ప్రాంతానికి ఈ బావి 30 మీటర్ల దూరంలోనే...
వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి హిందూ అధ్యయనంలో పరిశోధనలు ప్రారంభించాలని ఢిల్లీ విశ్వ విద్యాలయం నిర్ణయించింది. స్థాయి సంఘం ఈ మేరకు ప్రతిపాదించింది. సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ పాలక మండలి పీహెచ్.డీ. కార్యక్రమాన్ని సిఫారసు చేసింది. మొదట ఈ...