News

ArticlesNews

మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: మోహన్ భాగవత్

ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి...
News

మహాకుంభమేళాలో ముగ్గురు శంక‌రాచార్యుల భేటీ…

గోవధ నిషేధించాలని ధర్మాదేశం గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానం స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు కృషి చేయాలని పిలుపు ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మహా కుంభ‌మేళాలో అద్భుతఘట్టం చోటుచేసుకుంది.జగద్గురువు శ్రీ శంక‌రాచార్యులు వారు స్థాపించిన పీఠాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. సనాతన...
ArticlesNews

గాంధీజీ ఆశయాలు సంఘ్ తో సజీవం

(జనవరి 30 - మహాత్మాగాంధీ జయంతి ) సత్యం, అహింస‌, స‌త్యాగ్ర‌హాన్ని ఆయుధాలుగా వాడి ప‌రాయి పాల‌కుల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ధీశాలి. భ‌ర‌తమాత‌ను దాస్య శృంఖ‌లాల నుంచి విముక్తం చేయ‌డానికి శాంతి మార్గంలో న‌డిచిన మ‌హ‌నీయుడు. దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఏకం చేసి ఆంగ్లేయుల‌ను...
News

మహా కుంభమేళా పవిత్ర స్నానాలను అవమానపరిచిన కాంగ్రెస్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందువులను తీవ్రంగా కించపరిచారు. హిందువుల మనోభావాలను, సంప్రదాయాలను బుజ్జగింపు రాజకీయాల కోసం అవమానపరిచారు. ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. మన దేశం వారే కాకుండా... విదేశీలయులు కూడా త్రివేణి సంగమంలో పవిత్ర...
News

కుంభమేళా కార్మికుల పిల్లల కోసం ‘‘విద్యాకుంభ్ పాఠశాల’’

కుంభమేళా ప్రాంతంలోని పనివారి పిల్లల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలలు నడుపుతోంది.వీటిని విద్యాకుంభ్ పాఠశాలలు అని పిలుచుకుంటున్నారు. ఇందులో కుంభమేళా సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వసల కార్మికుల పిల్లలకు ఇందులో విద్య అందిస్తున్నారు. వీటిని మహాకుంభమేళా...
News

సంతానోత్పత్తి రేటుతో కాదు… మత మార్పిళ్లతోనే మార్పులు : షామిక రవి

జనాభాలో మతపరమైన మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమిక రవి కీలక ప్రకటన చేశారు. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం వల్ల జనాభాలో మార్పులు రావడం లేదని, బలవంత మతమార్పిడులే దీనికి ప్రధాన కారణమని కుండబద్దలు...
News

చర్చిలు, మసీదులపై లేని నియంత్రణ దేవాలయాలపైనే ఎందుకో? అలోక్ కుమార్

చర్చిలు, మసీదులపై ప్రభుత్వం కంట్రోల్ లేనప్పుడు కేవలం హిందూ మందిరాలపైనే ఎందుకు నియంత్రణ వుంచుతోందని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.కాశీ, మథుర మందిరాల పునరుద్ధరణ కేవలం తమ లక్ష్యం కాదని, అదో అచంచలమైన విశ్వాసంతో కూడిన నిర్ణయంగా...
News

అధికారికంగా శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం

ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మ వారి ఆత్మార్పణం రోజును ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా ‘మాఘ శుద్ధ విదియ’ తిథి నాడు రాష్ట్ర...
News

ఇస్రో నూరవ లాంచ్‌ విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 6.23 నిమిషాలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్15ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఆ రాకెట్ తను తీసుకువెళ్ళిన ఎన్‌విఎస్-02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో సురక్షితంగా చేర్చింది. ఇది శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన వందవ లాంచ్....
News

మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. యాత్ర వివరాలు ఇలా..

భక్తుల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం.వై దానం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా రానుపోను...
1 878 879 880 881 882 2,479
Page 880 of 2479