News

ArticlesNews

కాశీ-మథుర ఆలయాలను తిరిగి పొందేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రణాళిక

కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్‌పి ఆదివారం నిర్వహించిన సంత్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన 1984లో జరిగిన ధర్మ సంసద్ చేసిన...
News

వైభవంగా సిరిమాను సంబరం

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ అమ్మవారికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యారాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం...
News

మళ్లీ మానస సరోవర యాత్ర

భారత్‌–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్‌ వెళ్లిన...
News

‘ఆలయ దర్శనంపై సర్వే’ కార్యక్రమం

ఆలయాలకు వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ‘ఆలయ దర్శనంపై సర్వే’ కార్యక్రమం చేపడుతుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 7 ప్రధాన ఆలయాలు అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలంలలో క్యూఆర్‌ కోడ్‌లను...
News

రామాయణంలోని విలువలను తెలుసుకోవాలి

రామాయణంలోని విలువలను నేటి తరం తెలుసుకోవాలని ప్రముఖ ఆద్మాత్మికవేత్త వేమకోటి సూర్యనారాయణ శర్మ పిలుపునిచ్చారు.విజయనగరంలోని రామనారాయణ ప్రాంగణంలో నిర్వహిస్తున్న యువ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సంభాషించారు. రామాయణంలోని ఉన్న అద్భుతమైన పలు అంశాలను నేటితరం యువతకు తెలియజేసేలా ప్రయత్నిస్తున్న...
ArticlesNews

దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన సంబరం నాగోబా జాతర

నాగోరే నాగోబా అంటూ కెస్లాపూర్ పిలుస్తోంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో నాగోబా జాతర తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. గోదావరి జలాల సేకరణతో కీలక ఘట్టానికి చేరుకుని.. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి...
News

వైభవంగా శోభాయాత్ర

అయోధ్యలో నిర్మించిన రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో బీజేపీ, వీహెచ్ పీ, హిందూ సంఘాల నాయకులు శోభాయాత్ర, బైక్ ర్యాలీని నిర్వహించారు. పట్టణ శివారుల్లోని మన్నూరు వద్ద ఉన్న ఎల్లమ్మ ఆలయం నుంచి...
News

సనాతన వైదిక దేశమే లక్ష్యం

భారత్‌ను సనాతన వైదిక దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ ఆదివారం ఇక్కడ ముగిసిన ధర్మ్‌ సంవాద్‌ సమావేశంలో తీర్మానించారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడ శ్రీపంచ దశాహ్నం జున అఖాడా ఆధ్వర్యంలో స్వామి నరేంద్ర నాథ్‌ సరస్వతి అధ్యక్షతన రెండు రోజుల పాటు...
News

రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు సమీపంలోని కొండపై వెలసిన రంగనాధ్వసామి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుప్త నిధుల ముఠాలు ఆలయాన్ని ధ్వంసం చేసిన విషయంపై తిరుపతి పురావస్తుశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.శివకుమార్‌ స్పందించారు. ఇటివల ఆయన కొండపైకి...
News

మావోయిస్టుల గ్రామంలో రాములోరి గుడి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం అల్లిగూడెంలో సీఆర్‌పీఎఫ్‌ నేతృత్వంలో రామమందిరం నిర్మించారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దును ఆనుకొని ఉన్న అల్లిగూడెం మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఒకటి. ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. కాగా...
1 879 880 881 882 883 2,479
Page 881 of 2479