యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు...









