News

News

యోగి సర్కారును మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా కొనసాగుతోంది. ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్ ఖడ్ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభమేళాకు...
News

దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన అతి పెద్ద హిందూ ఆలయం

దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం దక్షిణార్ధగోళంలో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వందలాది మంది హిందూ భక్తులు పాల్గొన్నారు. అనేక మంది భక్తులను ఆకర్షించిన ఈ ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన...
News

స్వేచ్ఛా వాతావరణంలోనే మతపర విభేదాలు పరిష్కారం : అజిత్ దోవల్

స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చలు జరుపుకోవడం ద్వారానే మతపరమైన విభేదాలను నివారించవచ్చని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. సంఘర్షణల పరిష్కారంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. నిత్యమూ ఆత్మ పరిశీలన ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, దీనిపై...
News

‘‘సేవా భారతి’’ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’’రన్

సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ‘‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’’రన్ 9 గచ్చిబౌలిలో జరిగింది. బాలికల సాధికారత, కిషోరి వికాస్ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది. 21/10/5 కిలో మీటర్ల విభాగాల్లో రన్ 9 ఎడిషన్ జరిగింది.ఈ రన్...
News

సరస్వతీ పూజ ప్రతిపాదన చేయడంతో హిందూ ఉపాధ్యాయుడిపై ముస్లింల దాడి

మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వున్న బెంగాల్ లో హిందువులపై దౌర్జన్యాలు పెరిగాయి. హిందువులు తమ పండుగలను కూడా జరుపుకోలేని స్థాయికి అక్కడి పరిపాలన పడిపోయింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం హిందువులు తమ పండుగలు చేసుకోవచ్చు. నిత్యం రాజ్యాంగం, హక్కులు అంటూ...
News

పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ యాత్ర

దేశంలో రోజురోజుకీ చెట్లు లేక పర్యావరణానికి ముప్పువాటిళ్లుతుందని, దీనిపై ప్రజలను చైతన్య పరిచేందుకు సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు కోల్‌కతాకు చెందిన పరిమల్‌ కాంజీ (65) అన్నారు. కోల్‌కతాలో 20రోజుల కిందట సైకిల్‌ యాత్ర ప్రారంభించిన ఈయన శ్రీకాకుళం జిల్లా కవిటి మండల...
News

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు

రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి ప్రీతికరమైన సూర్యారాధన నిర్వహించారు . తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థులతో సూర్యనమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు కరిబండి రామకృష్ణ విద్యార్థులతో సూర్య నమస్కారాలు...
News

భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు

లోకాన్ని కాపాడే శ్రీ సూర్య భగవానుడి జయంతి సందర్భంగా తెలుగు నేల పులకించిపోతోంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో రథసప్తమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయం వద్ద...
News

ధర్మబద్ధంగా నడుచుకోవాలి

ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా నడుచు కుంటే జీవితం ఆనందంగా ఉంటుందని రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వి శ్వనాఽథ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్‌లో వేదాంత శ్రవణం అనే అంశంపై ఆయన ప్రవచనం చెప్పారు. మానవులందరూ సంస్కారవంత...
News

కర్ణాటక ‘చివరి మావోయిస్టు’ లక్ష్మీ లొంగుబాటు

కర్ణాటక మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో చివరి మావోయిస్టుగా భావిస్తోన్న లక్ష్మీ.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఉడుపి పోలీసు ఉన్నతాధికారుల ముందు సరెండరైన ఆమె.. ఆర్థిక సాయం అందించిన...
1 868 869 870 871 872 2,479
Page 870 of 2479