News

News

ఆరెస్సెస్ సభకి కలకత్తా హైకోర్టు అనుమతి..

పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 16 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే సభకి కోల్ కత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సౌండ్ లెవల్స్ ని తక్కువగా వుంచుకోవాలని సూచించింది. ర్యాలీని, సభను...
News

రేపు కడపలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

ఈనెల 16న జరిగే ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్‌-ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, వర్మ, లక్ష్మీనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. కడప ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడుతూ 16వ తేదీ...
News

ముంతాజ్‌ హోటల్‌ పనులు ఆపాలంటూ నిరవధిక దీక్ష

తిరుపతిలోని అలిపిరి సమీపంలో ముంతాజ్‌ హోటల్‌ నిర్మాణ పనులు వెంటనే నిలుపుదల చేయాలని స్థానిక టిటిడి పరిపాలన భవనం వద్ద గోవింద శంఖారావం పేరుతో స్వామీజీలు, హిందూ సంఘాల నేతలు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్ర సాధుపరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసనంద...
News

భారత సంతతి మహిళపై బ్రిటిషర్‌ జాత్యహంకార వ్యాఖ్యలు

లండన్‌లో భారత మహిళకు అవమానం జరిగింది. ఒక బ్రిటిషర్‌ ఆమె పట్ల జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. లండన్‌ నుంచి మాంచెస్టర్‌ వెళ్తున్న రైలులో ఆదివారం జరిగిన ఈ ఘటన తాలుకూ వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. భారత సంతతికి చెందిన 26 ఏళ్ల...
News

పుల్వామా అమరులకు విహెచ్ పి నివాళులు

పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవానుల త్యాగాలకు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం జరిగింది. సత్యనారాయణపురం...
News

తాళ్లపాక… పట్టించుకోక

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి పరమభక్తుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమచార్యుడి స్వస్థలం రాజంపేటలోని తాళ్లపాకపై టిటిడి తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక్కడ సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలతోపాటు అన్నమాచార్యుల ధ్యాన మందిరాన్ని తితిదేలో మూడు దశాబ్దాల కిందట విలీనం చేశారు. అనంతరం...
News

చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త

చార్‌ధామ్ యాత్ర మార్గాల్లోని అన్ని పనులు ఏప్రిల్ 15 నాటికి పూర్తయ్యేలా చూడాలని పాండే ప్రజా పనుల శాఖను ఆదేశించారు. ఈసారి యాత్ర మార్గంలో ప్రతి పది కిలోమీటర్లకు చీతా పోలీస్ లేదా హిల్ పెట్రోలింగ్ యూనిట్ బృందాన్ని మోహరించాలని కూడా...
ArticlesNews

తిరుపరంకుండ్రం కొండ : చరిత్ర ఏమిటి? వర్తమాన వివాదమేమిటి? (భాగం 5)

ఆధునిక కాలంలో వివాదాలు, పెరుగుతున్న ఉద్రిక్తతలు: చారిత్రకంగానూ, చట్టపరంగానూ ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నా, తిరుప్పరంకుండ్రం కొండను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయన్నది సుస్పష్టం. 1931లో ప్రీవీ...
News

భారతీయ తత్త్వం, వివేకానికి నిదర్శనం!

ప్రయాగ్ రాజ్ లో శ్రీ ఆదిశంకర విమాన మండవం దేవస్థానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లాంటి ప్రముఖులతో పాటుగా కుంభమేళాకు విచ్చేస్తున్న సాధారణ భక్తులు సైతం విమాన మండపాన్ని సందర్శించుకుంటున్నారు....
News

కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగొయ్‌ భార్యకు పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలు

లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ కుటుంబానికి పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయంటూ బిజెపి ఆరోపించింది. ‘జాతీయ భద్రతతో ముడిపడిన ఆందోళన కలిగించే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గౌరవ్‌ గొగొయ్‌ భార్య ఎలిజబెత్‌ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్‌ ప్రణాళికా...
1 851 852 853 854 855 2,479
Page 853 of 2479