News

News

గంగలో కలుషితం లేదని పరిశోధనలు.. మరి మసీదు లోపలి మాటేంటి?

మహా కుంభమేళా ఘాట్‌లల్లోని గంగా జలంలో ఏ విధమైన మానవ విసర్జిత కలుషితాలు లేవని శాస్త్రీయంగా నిరూపించబడింది. హిందూ సమాజ వ్యతిరేక వీరులు, ముస్లింల మసీదులలో "వుజూల"లో ఉన్న మానవ ఉమ్ము తదితర కలుషితాలపై ఏ విధమైన రిపోర్టు తయారు చేయరు...
News

బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు

బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు రేగింది. రెండు రాష్ర్టాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్‌ను చితకబాదారు. ఇందుకు ప్రతిగా శనివారం కర్ణాటకలోని...
News

ధర్మ రక్షణ కోసం మరింత విస్తరిద్దాం : VHP తీర్మానం

ధర్మరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ను విస్తరించాలని ఆ సంస్థ పెద్దలు నిర్ణయించారు. గ్రామాలు, తండాలు, గిరి ప్రాంతాలలో కూడా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈనెల 22,23,24...
ArticlesNews

తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలకై కాంగ్రెస్ ఆందోళన సిగ్గుచేటు!

కేశవ రాజు, విశ్వహిందూ పరిషత్ పిచ్చి కుదిరింది , రోకలి తలకు చుట్టమన్నాడట.. వెనకటికి ఒకడు. తిరుమలలో టీ.టీ.డీ. నుంచి అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీ చేయడంపై కాంగ్రెస్ నేతల తీరు చూస్తూంటే అంత కంటే పిచ్చి ముదిరిపోయినవారిలా ఉన్నారు. టీటీడీలో క్రైస్తవుల్ని...
News

పారిశుద్ధ్య కార్యికులను సన్మానించనున్న యూపీ సీఎం

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో...
News

తొలిసారి నాగ సాధువులుగా దళితులు

ప్రయాగరాజ్ కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. శతాబ్దాలనాటి కులాల అడ్డుగోడలను తుత్తునియలు చేస్తున్నట్టుగా ఈ సారి కుంభమేళాలో కొత్తగా నాగ సాధువులుగా అవతరించినవారిలో దళితులు, జన్ జాతి వర్గాలకు చెందినవారు 20 శాతానికి పైగా ఉన్నారు. ఈ రూపాంతరం భారతదేశపు అత్యంత...
ArticlesNews

ఆధునిక రుషుల తపోవనం

స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒకటైన రామకృష్ణ మిషన్‌ అటు ఆధ్యాత్మిక చింతన..ఇటు సమాజం పట్ల బాధ్యతతో సేవలందించడమే కాకుండా విద్య, వ్యవసాయం, విలువలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తోంది.వైయస్సార్ జిల్లా కడపలోని చెన్నూరు బస్టాండ్‌ సమీపంలో 1910లో రామకృష్ణ సమాజాన్ని ఏర్పాటు...
News

1984 అల్లర్ల కేసు : కాంగ్రెస్ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. సజ్జన్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. దిల్లీ సరస్వతీ విహార్‌ ప్రాంతంలో...
News

బెంగాలీ భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగిన త్రివేణీ సంగమ క్షేత్రం

144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. నిన్న ఆదివారం పూర్తయేనాటికి పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 62కోట్లు దాటింది. ఆదివారం నాడు గంగా క్షేత్రంలో మహాకుంభనగర్‌లో పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన రెండు వేల మంది భక్తులు...
ArticlesNews

సర్వాధార చైతన్యమే ‘శివుడు’

( ఫిబ్రవరి -26 శివరాత్రి ప్రత్యేకం ) సాలెపురుగు, సర్పం, ఏనుగు లాంటి మూగజీవాలకూ కైవల్యాన్ని ప్రసాదించిన మహాదేవుడు. మనలోని వ్యామోహాలను నశింపచేసే మహేశ్వరుడు. ఆర్తిగా ఆశ్రయించిన భక్తుల పాపాలను హరించి సంస్కరించే ‘హరుడు’ ఆ సదాశివుడు. లోకమంతా ఆయనలో ఉంది,...
1 833 834 835 836 837 2,478
Page 835 of 2478