News

News

సునీత సురక్షితంగా వచ్చినందుకు స్వగ్రామంలో వేడుకలు, పూజలు, హారతులు

సునీతా విలియమ్స్ బృందం రోదసి నుంచి క్షేమంగా భూమికి రావడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది. ఇంక సునీత స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది. గుజరాత్‌లోని సునీత స్వగ్రామమైన ఝులాసాన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఊరి ఆడబడుచు సురక్షితంగా భూమికి చేరుకున్న వేళ,...
News

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పును కొట్టేసిన బొంబాయి హైకోర్టు

మహారాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని బొంబాయి హైకోర్టు కొట్టిపడేసింది. పుణేలోని హాజీ మహమ్మద్ జవాద్ ఇస్పాహానీ ఇమామ్‌బారా ట్రస్ట్‌కు వక్ఫ్ సంస్థగా హోదా కట్టబెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇమామ్‌బారా పబ్లిక్ ట్రస్టును వక్ఫ్ సంస్థగా రిజిస్టర్ చేస్తూ 2016లో...
ArticlesNews

సంతలే టార్గెట్‌! పశువులను కబేళాలకు తరలిస్తున్న వైనం

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో ప్రతీ సోమవారం సంత జరుగుతుంది. దాదాపు మూడు జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి పశువులు క్రయవిక్రయాలు చేస్తుంటారు. గతంలో పశువులను నడిపించుకొని రైతులు సంతకు తెచ్చేవారు. కానీ ఇప్పడు వాహనాల్లో తెస్తున్నారు. అందులో రైతులు ఎవరు? కబేళాలకు తరలించే వ్యాపారులు ఎవరో తెలియని పరిస్థితి.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలోని చింతాడ వద్ద ప్రతీ శనివారం సంత జరుగుతుంది. అక్కడ ప్రతీవారం రూ.లక్షల్లో పశువుల వ్యాపారాలు జరుగుతుంటాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి రైతుల కంటే వ్యాపారులు వచ్చి పశువులు కొనుగోలు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈ సంత నుంచి కబేళాలకు పశువులు తరలిస్తున్నారన్న అనుమానాలున్నాయి. జిల్లాలోని కోటబొమ్మాళి మండలం నారాయణవలస- తిలారు సంత ప్రతీ గురువారం జరుగుతుంటుంది. ఇక్కడ సైతం భారీ స్థాయిలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతాయి....
News

వెలుగులోకి కులోత్తుంగ చోళ శాసనం

వైయస్సార్ జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామసమీపంలో ఓ బండరాయిపై కులోత్తుంగ చోళ రాజులకు సంబంధించిన శాసనం వెలుగు చూసిందని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. చోళ రాజు కులోత్తుంగ...
News

దర్గాలోకి వచ్చిన విదేశీ విద్యార్థులపై మూక దాడి

గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ...
News

ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఠాకుర్‌ద్వారా ఆలయంపై గ్రనేడ్‌తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పంజాబ్‌ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని...
News

పుదుచ్చేరి వర్సిటీలో వినాయక విగ్రహం ధ్వంసం

పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆవరణలోని కంబన్ హాస్టల్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన సంఘటన వెలుగు చూసింది. మార్చి 11 అర్ధరాత్రి దాటాక ఆరుగురు విద్యార్ధులు వినాయకుడి విగ్రహాన్ని నాశనం చేసారు. ఆ విద్యార్ధులు అర్ధరాత్రి పూట హాస్టల్‌లోకి ప్రవేశించి, కావాలనే...
News

గోమాతల్లో మాగ్నెటిక్ పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్

పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉంటుందని చెప్పారు. ఆ అయస్కాంత శక్తి సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుందని అన్నారు. భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులసి...
News

నాగపూర్ హింస: ముందస్తు ప్రణాళిక ప్రకారం హిందువులపై చేసిన దాడి?!

మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్‌తో నాగపూర్‌లో విహెచ్‌పి, బజరంగ్ దళ్ నిర్వహించిన ఆందోళన మీద ముస్లిములు దాడి చేసారు. అయితే అది అప్పటికప్పుడు చేసిన దాడి కాదనీ, ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అనీ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఏ...
News

గుడి కూల్చేస్తారనే ఆందోళనతో ఆలయంలోనే పూజారి ఆత్మహత్య

డెవలప్ మెంట్ పేరుతో ఆలయాన్ని కూల్చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ ఓ పూజారి ఆలయ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి కూల్చివేతను ఎలాగైనా అడ్డుకో బిడ్డా అంటూ కొడుకుకు ఆత్మహత్య లేఖలో సూచించాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుందీ విషాద...
1 799 800 801 802 803 2,478
Page 801 of 2478