News

News

టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చన్న ప్రభుత్వం వాదనపై అభ్యంతరం తెలిపింది. అలా...
ArticlesNews

సంభాల్‌లో నేజా మేళాకు అనుమతి నిరాకరణ, గాజీ మియా నివాళిగా నిర్వహించే ఈ మేళా కథేంటి?

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో నేజా మేళా అనే జాతర జరుపుకోడానికి అనుమతి ఇవ్వడినికి జిల్లా అధికార గణం నిరాకరించింది. ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతోనూ, భద్రతా కారణాల వల్లనూ నేజా మేళాకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. నేజా మేళా కమిటీ...
News

వేదాల పరిరక్షణకు కృషి

గ్రామ స్థాయి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలలో వేదాల పరిరక్షణకు కృషి చేయాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిష్ఠాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వేదిక్‌ వర్సిటీలో వేద...
News

అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని లక్సన్

న్యూజిలాండ్ ప్రధాన మంత్రి ఆర్టి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ న్యూఢిల్లీలోని BAPS స్వామినారాయణ అక్షరధామ్‌ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.. క్రిస్టోఫర్ లక్సన్ తోపాటు ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యాపారవేత్తలు, న్యూజిలాండ్ నుండి వచ్చిన కమ్యూనిటీ...
ArticlesNews

మత మార్పిడులు నిరోధిస్తే ఉద్యమమే

బలవంతపు మతమార్పిడులను నిరోధించే ఒక చట్టాన్ని అమలు చేయడం కూడా ఈ దేశంలో కష్టమే. కోర్టు ఆదేశాల మేరకు ఆ పని ఆరంభించినా వెంటనే బెదిరింపులు, వీధి పోరాటాలు మొదలయిపోతాయి. ఇప్పుడు అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌హఠాత్తుగా వార్తలలోకి రావడానికి కారణం ఇదే. 42...
News

ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!

పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి...
News

తలాక్ చట్టం తరువాత మహిళ గొంతు పెగిలింది

రెండు దశాబ్దాలుగా భారతదేశంలో మహిళల మాటకు విలువ కనిపిస్తున్నదని బీజేపీ నాయకురాలు, సామాజిక కార్యకర్త నిదా ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇరవై ఏళ్లలో దేశంలో మహిళల పరిస్థితి కొంతవరకు మెరుగు పడిందని అన్నారు....
News

శుక్రవారం ప్రార్థనలు.. నిర్బంధాలు

పాకిస్తాన్లో అహమ్మదీయాలు అనే ఒక మైనారిటీ వర్గం ఉంది. అక్కడి పంజాబ్ ప్రావిన్స్ లో ఈ వర్గం వారినే 23 మందిని మార్చి మొదటివారంలో అరెస్టు చేశారు. ఆ వర్గం వారు అయినందుకు వారు అరెస్టు కాలేదు కానీ, మహమ్మదీయులమని చెప్పుకుంటూ...
News

ఔరంగజేబు సమాధి ఎప్పుడు కూలుతుంది?: రాజాసింగ్ ప్రశ్న

భారతదేశాన్ని హిందూదేశంగా చేయాలన్నది తన నిర్ణయమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే టి రాజాసింగ్ స్పష్టం చేసారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేసారు. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో...
News

ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ : డిప్యూటీ సీఎం శిందే

ఔరంగజేబు సమాధి అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్‌ హింసపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని...
1 797 798 799 800 801 2,478
Page 799 of 2478