News

News

ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ : డిప్యూటీ సీఎం శిందే

ఔరంగజేబు సమాధి అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్‌పూర్‌ హింసపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే కౌన్సిల్‌లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని...
News

బెంగళూరులో ప్రారంభమైన అఖిల భారతీయ ప్రతినిధుల సభ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (21-23 మార్చి) అఖిల భారత ప్రతినిధుల సభ ఈరోజు ఉదయం 9:00 గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ గారు మరియు గౌరవనీయులు. సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే గారు భారత మాత చిత్రపటానికి...
News

టోక్యోలో శివాజీ మహరాజ్ విగ్రహం

భారత్, జపాన్ మధ్య ఘనమైన సాంస్కృతిక, ఛత్రపతి మహరాజ్ విగ్రహాన్ని టోక్యోలో ప్రతిష్ఠించడంతో చారిత్రక సంబంధాలకు తార్కాణం అన్నట్టుగా టోక్యోలో అతి పెద్ద ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఆవిష్కృతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు స్వామి గోవింద్...
ArticlesNews

రాయచోటి పాఠాలు

చిన్న చిన్న పాకిస్తాన్‌లకు ప్రపంచంలో చాలా చోట్ల విత్తనాలు పడ్డాయి. అవి చాలాచోట్ల మొలకలెత్తాయి కూడా. ఖండాంతరాలకు ఆవల ఉన్న పారిస్‌ శివార్లలో ముస్లిమేతరులకు ప్రవేశమే లేదని చదువుతున్నాం. ఆంగ్లేయుల రాజధాని లండన్‌ మేయర్‌గా మూడు పర్యాయాలు ముస్లిం ఎన్నికయ్యాడని, అక్కడ...
News

‘మార్చి 22న ఎర్త్ అవర్ పాటించండి’

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ చేపట్టిన ‘ఎర్త్ అవర్’ ప్రపంచవ్యాప్త ఉద్యమంలో భాగంగా, మార్చి 22వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపివేసి...
News

వక్ఫ్ బిల్లుపై తప్పుదారి పట్టిస్తున్నారంటూ బీజేపీ మండిపాటు

వక్ఫ్ చట్టానికి ప్రతిపాదిత సవరణలపై ముస్లింలను ప్రతిపక్షాలు ‘తప్పుదారి పట్టిస్తున్నాయి’ అని బిజెపి ఆరోపించింది. బిల్లు పార్లమెంట్ ఆమోదముద్ర పొందినట్లయితే స్పష్టమైన టైటిళ్లు ఉన్న వక్ఫ్ ఆస్తుల్లో ‘ఒక్క అంగుళమైనా’ పరాధీనం కాదని బిజెపి స్పష్టం చేసింది. అఖిల భారత ముస్లిం...
News

ప్రత్యేకం.. పంచకర్మ వైద్యం

మారుతున్న కాలంతో పాటు విస్తరిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ఆదరణ ఉంది. ఆయుర్వేద వైద్యం కేంద్ర ఆయుష్‌ విభాగం శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి ఆయుర్వేద...
News

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా

మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ విశిష్ఠతను తెలుసుకున్న విక్టోరియా, ఆలయ సందర్శన అనిర్వచనీయమని అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా హెల్విగ్...
News

రామనవమి శోభాయాత్రల్లో కోటిమంది హిందువులు: సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో రాబోయే శ్రీరామనవమి నాడు, అంటే ఏప్రిల్ 6న సుమారు రెండు వేల శోభాయాత్రలు జరుగుతాయని, వాటిలో కోటిమందికి పైగా హిందువులు పాల్గొంటారనీ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి చెప్పారు. పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్ నియోజకవర్గంలో...
News

శతజయంతి సంవత్సరంలో ఆర్‌ఎస్ఎస్ వార్షిక సమావేశాల్లో ఏం జరగనుంది?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21,22,23 తేదీల్లో జరగనుంది. దానికి సంబంధించిన విశేషాలను సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్‌ మీడియాకు వివరించారు. ఆ కార్యక్రమంలో...
1 798 799 800 801 802 2,478
Page 800 of 2478