ఔరంగజేబు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చ : డిప్యూటీ సీఎం శిందే
ఔరంగజేబు సమాధి అంశంపై రాష్ట్ర శాసన మండలిలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. నాగ్పూర్ హింసపై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే కౌన్సిల్లో ప్రసంగిస్తూ... ఎవరి సమాధిని తొలగించాలని ఇప్పుడు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయో అటువంటి వ్యక్తిని...









