News

News

ముస్లిం కోటా బిల్లుపై రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ

హనీ ట్రాప్‌ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ...
News

విద్య కాషాయీకరణ వ్యాఖ్యలపై లోకేష్ మండిపాటు

రాష్ట్రంలో విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు ఆరోపణలు చేసారు. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి చొప్పించారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల...
News

2026 నాటికి మావోయిస్టు రహితంగా భారత్‌ : అమిత్‌ షా

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతి చెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్‌ షాస్పందించారు. భారత్‌ను నక్సల్‌ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల...
ArticlesNews

భక్తి సంప్రదాయ శిరోమణి సంత్ తుకారాం

( సంత్ తుకారాం జయంతి ) దేవుడు ఒక్కడే, ముక్తి మార్గానికి భక్తిమార్గమే ప్రధాన ద్వారమని ప్రబోధించిందీ భక్తి ఉద్యమం. ఈ ఉద్యమం వల్ల సమాజంలోని అట్టడుగు పేదవర్గాలు, అణగారిన వర్గాలు భక్తిమార్గాన్ని అనుసరించడం జరిగింది. సమాజంలో ఉన్న ఎంతోమంది అట్టడుగు...
News

సునీతా విలియమ్స్‌ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్‌

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తొమ్మిది నెలల తరువాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగివచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె అంతరిక్ష ప్రయాణాన్ని వర్ణిస్తూ బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన కుందన్‌ కుమార్‌ రాయ్‌ అద్భుత రీతిలో మిథిలా పెయింటింగ్‌ రూపొందించారు....
News

ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు: చంద్రబాబు ప్రకటన

తిరుమల కొండకి ఆనుకొని వున్న దేవలోక్, ముంతాజ్, ఎంఆర్కేఆర్ హోటల్స్ కి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏడు కొండలను ఆనుకొని ఎవరూ వ్యాపారం చేయడానికి గానీ, అపవిత్రం చేయడానికి...
ArticlesNews

గ్రామీణ ప్రాంతాలకి కూడా సంఘ్ విస్తరించింది : సీఆర్ ముకుంద

బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే సమావేశాలు జరిగే సభా మండపంలో వున్న...
News

రామనగర పేరు మార్పునకు కేంద్రం ససేమిరా..

కర్నాటకలోని రామనగర జిల్లాను బెంగళూరు దక్షిణగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం షాక్‌ ఇచ్చింది. జిల్లా పేరు మార్చే ప్రస్తావనను తిరస్కరించింది. డీసీఎం డీకే శివకుమార్‌ పెట్టుకున్న ఆశలకు చుక్కెదురైంది. రామనగరను బెంగళూరు దక్షిణ జిల్లాగా మార్పు చేయాలని...
1 796 797 798 799 800 2,478
Page 798 of 2478