అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ పరపతిపై మరోసారి చర్చ మొదలైంది. యూఏఈలో విమానం రద్దు కావడంతో హోటల్ వసతి కోసం వెళ్లిన పాకిస్థానీ ప్రయాణికులకు అవమానకర అనుభవం ఎదురైందని...
న్యూఢిల్లీ: భారత్కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ...
అమరావతి: రాజధాని అమరావతిలోని తుళ్లూరులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరై ప్రత్యేక...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యక్తులు, ఆలయాలు, అటవీశాఖ, జంతు ప్రదర్శనశాలలు, పునరావాస కేంద్రాల ఆధీనంలో ఉన్న ఏనుగులను దైవత్వానికి ప్రతీకలుగా భావించి ఆదరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటి ఆరోగ్య...
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ (CJP) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన బృందాన్ని కొందరు అడ్డుకోవడంతో...
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే వివిధ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయ సంప్రదాయాలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు...