కర్నాటకలోని ఆటోమొబైల్ ఆఫీస్ లో పాక్ అనుకూల నినాదాలు.. ఇద్దరి అరెస్ట్
కర్నాటకలోని రామ్ నగర్ పట్టణంలో టొయోటా ఆటో మొబైల్ కంపెనీలోని టాయ్ లెట్ గోడలపై పాకిస్తాన్ కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, అహ్మద్ హుస్సేన్(21), సాదిక్ ని (24) అరెస్ట్...









