స్లొవేకియాలో రామాయణం తోలు బొమ్మలాట ప్రదర్శన
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ముర్ము స్లొవేకియాలో పర్యటిస్తుండటం తెల్సిందే. పోర్చుగల్, స్లొవేకియాల్లో నాలుగు రోజుల పర్యటనలో ఆఖరు రోజైన చారిత్రక నిట్ర నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాన్స్టంటైన్ ది...









