క్రైస్తవ ప్రచారకుల ప్రలోభాలు… ఏడుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒడిశా, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బట్టబయలైంది. సరిగ్గా రామనవమి పర్వదినం రోజు కియోంఝర్ జిల్లాలోని చంపువా బ్లాక్ లో క్రైస్తవ బోధకులు వెళ్లి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా హిందూ ధర్మంపై...








