News

News

క్రైస్తవ ప్రచారకుల ప్రలోభాలు… ఏడుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒడిశా, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బట్టబయలైంది. సరిగ్గా రామనవమి పర్వదినం రోజు కియోంఝర్ జిల్లాలోని చంపువా బ్లాక్ లో క్రైస్తవ బోధకులు వెళ్లి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా హిందూ ధర్మంపై...
News

మహిళలపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు..

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తమిళనాడు మంత్రి కె. పొన్ముడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందంటూ అసభ్యకర పదజాలాన్ని...
News

భారతీయులకు అలా జరగాల్సిందేనంటూ వ్యాఖ్యలు

ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్‌ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది. ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే ఉగ్రవాదులకు నిషాన్‌ ఏ హైదర్‌(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇ‍చ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్‌ మైండ్‌ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్‌ఈటీ కదలికల గురించి, ముంబై...
News

బంగ్లాదేశ్‌ ఎగుమతులు భారత్‌ నుంచి వెళ్లకుండా నిషేధం

భారత భూభాగం గుండా నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌ దేశాలకు సరుకులు ఎగుమతి చేసుకునేలా బంగ్లాదేశ్‌కు గతంలో ఇచ్చిన వెసులుబాటు(ట్రాన్స్‌షి్‌పమెంట్‌)ను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. బంగ్లాదేశ్‌ ఎగుమతులేవీ భారతదేశం గుండా వేరే దేశాలకు వెళ్లకుండా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు సెంట్రల్‌...
News

పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదు : ఐజీ అశోక్ కుమార్

సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఎలాంటి కుట్ర లేదని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. పాస్టర్ ప్రవీణ్ బైకును మరే వాహనం కూడా ఢీ కొనలేదని ఆయన రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లే క్రమంలో...
News

ఒంటిమిట్టలో వైభవంగా ముగిసిన రాములోరి కల్యాణం

రామరాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఒంటిమిట్టలో...
ArticlesNews

తాలిబాన్ల జులుం : హెయిర్‌స్టైల్స్ చేయించుకున్న మగాళ్ళ అరెస్ట్‌లు

అప్ఘానిస్తాన్‌లోని తాలిబాన్ నైతిక పోలీసులు పాశ్చాత్య శైలిలో హెయిర్ స్టయిలింగ్ చేయించుకున్న పురుషులనీ, అలా చేసిన బార్బర్లనూ అరెస్టులు చేసారని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో వెల్లడించింది. అలాగే రంజాన్ నెలలో మసీదుల్లో ప్రార్థనలు చేయని వారిని కూడా అరెస్టు చేసారని వివరించింది....
ArticlesNews

శ్రీలక్ష్మీ చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు

దక్షిణ భారతదేశంలో ప్రత్యేకతను సంతరించుకున్న వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 7 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ....
News

మతమార్పిళ్ల వివాదంపై 16న సుప్రీంకోర్టు విచారణ

దేశంలో మతమార్పిళ్ల అంశమై దాఖలైన పలు పిటిషన్లపై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బలవంతపు మత మార్పిళ్ల నుంచి రక్షణ కలిగించాలని కొందరు పిటిషనర్లు విజ్ఞప్తి చేయగా, పలురాష్ట్రాలు అమలు చేస్తోన్న మతమార్పిడి నిరోధక చట్టాలను వ్యతిరేకిస్తూ మరికొందరు...
News

గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.....
1 761 762 763 764 765 2,478
Page 763 of 2478