News

News

దేవాలయాలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలి

దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. అనకాపల్లిలోని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల దేవాదాయశాఖ అధికారులతో...
ArticlesNews

సైంటిస్టులకే సవాల్.. 3 వేల ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం..

ఈ సృష్టిలో అత్యంత పురాతనమైన మతం అంటే హిందూ మతం. ఈ హిందూ మతం కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. వేరే దేశాల్లో కూడా వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ పురాతన దేవాలయాల్లో...
ArticlesNews

జలియన్‌వాలా బాగ్‌!!

అమృతసర్‌కు సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కానీ, 1919లో జలియన్‌వాలా బాగ్‌లో దారుణమైన అన్యాయాలు జరిగిన తర్వాతే అది అందరి దృష్టిలోకి వచ్చింది. అప్పటి నుంచి దేశ చరిత్రలో ప్రాముఖ్యం వచ్చింది. కాల్పుల వార్త కూడా బయటికి రాలేదు! శ్రీ...
News

తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..

మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం...
News

బంగ్లాదేశ్ లో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న షాపులపై దాడులు..

షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు....
News

గౌలిగూడలో హనుమాన్‌ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్‌ లోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్‌ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు...
ArticlesNews

రాకాసి కరాళనృత్యం జలియన్‌వాలాబాగ్ నరమేధం

( ఏప్రిల్ 13 - జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు ) ఆ ఘటన బ్రిటిష్ పాలనలోని క్రూరత్వం, దౌర్జన్యానికి ప్రతీక. మానవాళి చరిత్రలోనే అదెంతో బీభత్సం. అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. భారతీయ ఆత్మ మీద జరిగిన దాడి. భారత స్వాతంత్ర్యోద్యమ...
News

దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులిచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు పోలీసు విభాగంలో పనిచేస్తుండగా.. రెండో ఉద్యోగి పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు....
1 760 761 762 763 764 2,478
Page 762 of 2478