దేవాలయాలలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలి
దేవాలయాలలో నైవేద్యం, ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కిృష్ణన్ తెలిపారు. అనకాపల్లిలోని కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులు, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల దేవాదాయశాఖ అధికారులతో...









