ఛత్తీస్గఢ్ పాఠశాలల్లో గాయత్రీ మంత్ర పఠనం ఉత్తర్వుపై అభ్యంతరాల కొట్టివేత
ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, గేయాలతో పాటు సరస్వతీ వందనం, గాయత్రీ మంత్రం పఠించాలంటూ ఛత్తీస్గఢ్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను...









