News

News

కోదండ రాముని కల్యాణానికి గోటి కోటి తలంబ్రాలు

ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి సాగును భక్తులు  ప్రారంభించారు. భద్రాచలం రాముల వారి సన్నిధిలో...
News

ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసు: మతమార్పిడి ఒత్తిడి ఆరోపణలు

న్యూఢిల్లీ/బుఖారా: ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని సవరియా బసంత్ హత్య కేసులో కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సవరియాపై ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తు సందర్భంగా వెల్లడైందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు....
News

ఛత్తీస్‌గఢ్‌లో ముస్లింలు ఇకపై ముస్లిమేతరులను వివాహం చేసుకోవాలంటే వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు  వివాహాలకు (ముస్లిం–ముస్లిమేతరుల నికాహ్) సంబంధించి కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక ముస్లిం స్త్రీ లేదా పురుషుడు ముస్లిమేతర వ్యక్తిని నికాహ్ చేసుకోవాలనుకుంటే, ముందుగా వక్ఫ్ బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం...
News

వర్షం ప్రకృతి అంత ప్రాచీనం

‌ప్రపంచమంతటా సృష్టి గాథలు ఒక్కలాగానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకని? బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతరం ధారాపాతాలు. ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. భూమిపైకి తేలింది. జీవి పుట్టింది. మనిషి సహా రకరకాల రూపాల్లోకి పరిణామం...
News

గోవధ కేసుల్లో లొంగిపోయిన 47 మంది ముస్లింలు

సహారన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) :  గతంలో గోవధ కేసుల్లో నిందితులుగా ఉన్న నలభై ఏడు మంది ముస్లిం వ్యక్తులు సహారన్‌పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయి, భవిష్యత్తులో నేరాలకు పూర్తిగా దూరంగా ఉంటామని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ బృందంలో...
ArticlesNews

అమరనాథుడు కరిగిపోతున్నాడా?

వాతావరణ మార్పుల ప్రభావం... అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి...
News

NCERT పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు

: జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) విడుదల చేసిన 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ? ఇండియా అండ్ బియాండ్' సవరించిన పాఠ్యపుస్తకంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన అధ్యాయంలో...
News

కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్–మహాభారత’ అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం ప్రారంభం

బిష్కెక్ (కిర్గిజ్‌స్థాన్): కిర్గిజ్‌స్థాన్‌లోని మానస్ నేషనల్ అకాడమీ మరియు భారతదేశంలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (CSIR) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మానస్–మహాభారత అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం” అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత...
News

ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా అయోధ్య : యోగి ఆదిత్యనాథ్‌

రామాలయ విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హనుమాన్‌గఢి అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అయోధ్య పర్యటన సందర్భంగా రూ.432 కోట్ల విలువైన 217 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన.. అనంతరం...
News

బంగ్లాదేశ్‌లోని చారిత్రాత్మక శ్రీ కాళిమాతా ఆలయంపై తీవ్రవాద ముస్లింల దాడి

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పంచగఢ్ జిల్లా అత్వారీ ఉపజిల్లాలోని చారిత్రాత్మక శ్రీ కాళిమాత ఆలయంపై దుండగులు దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు శ్రీ కాళిమాత విగ్రహాన్ని అపవిత్రం చేసినట్లు...
1 70 71 72 73 74 2,472
Page 72 of 2472