ప్రకృతి వ్యవసాయంపై .. గుంటూరులో కెన్యా ప్రతినిధుల అధ్యయనం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం గుంటూరు...









