News

News

ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు భారత్‌, పాక్‌ అంగీకారం

గత కొన్ని రోజులుగా భారత్‌-పాక్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటించింది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అంతకుముందు ఇదే అంశంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు...
News

పస్తూన్ లారా.. పాక్ సైన్యానికి సాయపడకండి: తాలిబన్ల పిలుపు

భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ సైన్యానికి ఎంతమాత్రం సాయం చెయ్యవద్దని పాకిస్తాన్‌లోని పస్తూన్ తెగల ప్రజలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నది జిహాద్ కానే కాదని, వీళ్లు దొంగలు అని తాలిబన్లు తిట్టిపోశారు. పాకిస్తాన్...
News

మానస సరోవర యాత్రకు వేళాయె

కైలాస మానససరోవర యాత్ర ఐదేళ్ల తర్వాత త్వరలోనే మళ్లీ మొదలుకానుంది. యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈనెల 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. తొలి యాత్ర జూన్‌ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఈ...
News

పాకిస్తాన్ యూట్యూబర్ అనుచిత వ్యాఖ్యలు..

హల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఒక వర్గం భారత్‌ని నాశనం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ ప్రభుత్వంలోని మంత్రులతో పాటు రాజకీయ నాయకులు అర్థపర్థం లేని బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు, జర్నలిస్టులు కూడా పాకిస్తాన్ ప్రజల కోసం ప్రాపంగండా కథనాలు...
News

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

ఎంత వారించినా.. వద్దన్నా.. కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్‌ కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ దాడులకు పాక్ కకావికలమవుతోంది. పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. భారత్ దాడులతో పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి...
News

ఎర్రకోట ఒక్కటే అడుగుతున్నారేం : మొఘల్‌ వారసురాలిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ఎర్రకోటను తనకు అప్పగించాలని మొఘల్‌ చక్రవర్తుల వారసురాలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌-2 మునిమనవడు బెదర్‌ భక్త్‌ భార్య సుల్తానా బేగం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై దిగ్బ్రాంతికి గురైన సీజేఐ జస్టిస్‌...
News

పాక్‌ లోని పలు సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడి చేసిన భారత్‌

పాక్‌ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని ఆర్మీ ప్రతినిధి సోఫియా ఖురేషీ పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఘర్షణలపై విదేశాంగశాఖ, మిలిటరీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ, సైన్యానికి చెందిన కర్నల్‌ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన...
News

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాకిస్థాన్ మధ్యనెలకొన్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. రెండు అణుశక్తి కలిగిన దేశాలు ఘర్షణ పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. త్వరగా...
News

ఆ ఆలయానికి 700 ఏళ్ల చరిత్ర

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడ అగ్రహారం పంచాయతీలో ఉన్న శివాలయానికి 700 ఏళ్ల చరిత్ర ఉందని పురావస్తుశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ శివలింగం స్వయంభూగా వెలసిందని, పూర్వం దీనిని తస్కరించేందుకు చూసినా కదలకపోవడంతో వదిలేశారని ఇలా పలు కథనాలు...
News

ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్టరీ టెంపుల్.. యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసినా పేలని వైనం..

భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్‌ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు....
1 716 717 718 719 720 2,478
Page 718 of 2478